జగిత్యాల
-
నాటు సారా స్వాధీనం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కొత్తపేట, మూటపల్లి,వస్త్రపూర్, తాట్లావాయి గ్రామాలలో ఉదయం 4 గంటలనుండి నాటుసారాయి రవాణా చేస్తున్నారానే సమాచారం తో ఎక్సైజ్ సీఐ సర్వేశ్వర్ ఆధ్వర్యంలో…
Read More » -
నూతన అధ్యక్షులుగా శ్రీనివాస్ యాదవ్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో గురువారం రోజున శ్రీకృష్ణ యాదవ సంఘం, నూతన కమిటీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు భూషణవేణి శ్రీనివాస్…
Read More » -
పోషణ పక్షోత్సవాలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో న్యూ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షోత్సవాల భాగంగా గర్భిణీలు బాలింతలకు 0-6 సంవత్సరాల పిల్లల తల్లులకు హ్యాండ్ వాష్…
Read More » -
కొడిమ్యాల మండల జిల్లా అదనపు డిఆర్దిఓ ప్రత్యేక అధికారి చరణ్ దాస్
కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక సెర్ప్ కార్యాలయంలో కొడిమ్యాల మరియు, మల్యాల మండలాలకు చెందిన పిఎం ఎఫ్ఎంఈ లబ్ధిదారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది.ఇట్టి…
Read More » -
గుండ్రప్ప శివాలయం కు ధ్వజస్థంభం దాత.అంకం విజయ్ బాబు. మేఘన
జిల్లా కొడిమ్యాలమండల కేంద్రంలో శ్రీ గుండప్పశివాలయం పునః నిర్మాణ పనులలో భాగంగా నారవేప చెట్టు కర్ర సుమారు 33. ఫీట్లు పొడవు(ధ్వజస్థబం) ఏర్పాటుచేయడం కొరకు భూపాలపల్లి నుండి…
Read More » -
విదార్థుల హాజరు శాతం పెంచడానికి వినూత్న కార్యక్రమం
బొమ్మెన ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి కొరకు మార్చి నెలలో పాఠశాలకు వంద శాతం హాజరు అయిన 32 మంది విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు అంబటి…
Read More » -
సుప్రజా హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ డాక్టర్ శిగ విజయ్ కుమార్ కు గౌడ ప్రభంజనం డైరీ క్యాలెండర్ అందజేసిన ఎడిటర్
హైదరాబాద్ మహానగరంలోని నాగోల్ లో గల సుప్రజా హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ డాక్టరేట్ అవార్డు గ్రహీత డా శిగ విజయ్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా…
Read More » -
బిజెపి పార్టీ క్రియాశీల సభ్యుల సమావేశం
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బిజెపి మండల అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో కథలాపూర్ బిజెపి పార్టీ కార్యాలయంలో పార్టీ క్రియాశీల సభ్యుల…
Read More » -
గోమాతలను దొంగలించిన వారిపైచర్యలు తీసుకోవాలి
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శివాలయం మరియు లలితాంబ ఆలయంలో ఐదు గోమాత లను గత కొన్ని రోజుల క్రితం గుర్తుతెలియని వారు ఎత్తుకెల్లాగా సంబంధిత శాఖ…
Read More » -
రక్తహీనత, పౌష్టికాహారం పై అవగాహన
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధావన్ పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం రోజున పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లులకు…
Read More »