జగిత్యాల
-
భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉంది.-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. శనివారం కథలాపూర్ మండల కేంద్రంలో ఏఐసీసీ,పిసిసి పిలుపు మేరకు…
Read More » -
ఉగాది కవి సమ్మేళనం
స్వేచ్ఛ సాహిత్య సామాజిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనము సి. ప్రభాకర్ స్మారక గ్రంథాలయం కోరుట్ల ఆవరణంలో 28.03.2025 శుక్రవారం రోజున సాయంత్రం 6…
Read More » -
చక్కెర ఫ్యాక్టరీ గురించి మాట్లాడే అర్హత కోరుట్ల ఎమ్మెల్యేకు లేదు
కోరుట్ల నియోజకవర్గంలో గల ఏకైక రైతు ఆధారిత పరిశ్రమ అయిటువంటి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ…
Read More » -
గల్ఫ్ కార్మికుడికి ఆపన్న హస్తం అందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని భీమారం మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన జమ్మికుంట మహేందర్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.. సంబంధిత సమస్యపై…
Read More » -
మాస శివరాత్రి గుండప్ప శివాలయంలో ప్రత్యేక పూజలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మాస శివరాత్రి పురస్కరించుకొని కొడిమ్యాల గుండ్రప్ప శివాలయంలో శివ లింగం కు పంచామృత అభిషేకం, అన్న పూజ లింగాష్టకం పారాయణం…
Read More » -
వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని మెట్ పల్లి మర్కజి ఇంతేజామీ కమిటీ మిల్లతే ఇస్లామీయ మాజీ అధ్యక్షుడు…
Read More » -
అతివేగంగా నడుపుతూ రెండు కార్లను ఢీ కొట్టిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ ఆవుల సంపత్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని దొంగలమర్రి పూడూరు మధ్య రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో పూడూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై డీసీఎం వ్యాన్…
Read More » -
ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యాల దినోత్సవం
ప్రతి నెలలో నాలుగో శుక్రవారం రోజును పురస్కరించుకొని ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం కొరకు బస్టాండ్ లో…
Read More » -
బోరు బావి పనులు ప్రారంభం
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ 1.20 లక్షలు నిధులను కథలాపూర్ మండల్ తాండ్రియాల గ్రామానికి బోరు బావి కొరకు కేటాయించగా హనుమాన్ గుడి వద్ద…
Read More » -
యాదవుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం
పల్లె పల్లెనా యాదవులను చైతన్యం చేసి ప్రభుత్వాల పరంగా యాదవులకు రావాల్సిన ప్రాధాన్యతను హక్కులను సాధించుకుని జగిత్యాల జిల్లాలో యాదవుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందామని యాదవ సంఘం…
Read More »