జగిత్యాల
-
నర్సరీలో పెచ్చే మొక్కలు వర్షాకాలంలో నాటుటకు రావిప్ విద్యార్థులు నర్సరీ సందర్శన
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పూడూరు గ్రామంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా పెంచిన నర్సరీని, రావిప్ విద్యార్థినులు స్రవంతి, స్పందన,…
Read More » -
నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ స్టాండర్డ్స్ ఎన్ ఆర్ ఏ ఎస్ లో విజయం సాధించిన పూడూరు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పూడూరు గ్రామంలో జనవరి 24న. ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ కేంద్రాన్ని నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్…
Read More » -
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ.
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ -3 శంకరయ్య బుధవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగినిపల్లి శివారులో గత నెలలో…
Read More » -
అన్న ప్రసాద వితరణ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వర దేవాలయ సన్నిది లో మాలజంగమ కుల మహేశ్వరుల సేవా సంఘం ఆద్వర్యంలో ఘనంగా అన్నప్రసాద…
Read More » -
పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అప్పగింత
కోరుట్ల పట్టణానికి చెందిన బొజ్జ నరసయ్య తన ఫోనును గత జనవరి నెలలో కోరుట్లలోని నంది చౌరస్తా సమీపంలో పోగొట్టుకున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కోరుట్ల…
Read More » -
ఆలయ అభివృద్ధికి విరాళాలు
కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులకు ఐలాపూర్ గ్రామానికి చెందిన బొల్లెపల్లి. రాజలింగం గౌడ్ అనే వ్యక్తి తన ఉదార…
Read More » -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలి తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజరు శ్రవణ్ కుమార్
దేశ వ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో “ఫైనాన్షియల్ లిటరసీ – ఉమెన్స్ ప్రాస్పారిటి (ఆర్థిక అక్షరాస్యత మహిళల ఆర్థిక సమృద్ధి) అనే అంశంపై నిర్వహిస్తున్న…
Read More » -
శవాలను భద్రపరచడానికి శీతల శవపేటిక ను విరాళంగా అందజేశారు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పూడూరు గ్రామంలో చిలివేరి నర్సింహారెడ్డి రిటైర్డ్ ఆర్టీసీ బస్ డ్రైవర్ తాను పదవి విరమణ పొందిన సందర్భంగా కీ”శే ”…
Read More » -
కష్టపడే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామ బిఆర్ఎస్ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాయికల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేష్ మరియు…
Read More » -
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ
జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్. ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని…
Read More »