జగిత్యాల
-
పల్లె గంగారెడ్డికి సన్మానం
తెలంగాణ రాష్ట్రం ఇందూరు నియోజకవర్గంలో జాతీయ పసుపు బోర్డుకు మొదటి చైర్ పర్సన్ గా బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి నియమితులైన సంధర్భంగా కోరుట్ల పట్టణ…
Read More » -
గుల్లకోట ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఏకగ్రీవం
ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, జగిత్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ కమిటీ ఆదేశాల మేరకు శుక్రవారం గుల్లకోట గ్రామంలో ఎమ్మార్పీఎస్ మరియు మాదిగ…
Read More » -
ఎమ్మార్పీఎస్ మారేడుపల్లి గ్రామ నూతన కమిటీ నియామకం
ఎమ్మార్పిఎస్ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించే వెయ్యి గొంతులు,లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే సంకల్పం తో ఎస్సీ ఎబిసిడి…
Read More » -
చేనేత పద్మ సమైక్య పట్టణ అధ్యక్షులుగా కటుకం గణేష్ నియామకం
చేనేత పద్మ సమైక్య కోరుట్ల పట్టణ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన కటుకం గణేష్ ను నియమిస్తూ రాష్ర్ట అధ్యక్షులు కొండా రాం మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.…
Read More » -
భూషణరావుపేటలో 10 తులాల బంగారం చోరీ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో ఓ ఇంటిలో 10 తులాల బంగారం ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితురాలు అంగరి రేణుక పోలీసులకు మంగళవారం ఫిర్యాదు…
Read More » -
తుర్తి యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి
కథలాపూర్ మండలంలోని తుర్తి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు తుర్తి యూత్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్ యోగ వేదాలను,…
Read More » -
ఎమ్మార్పిఎస్ కథలాపూర్ మండల అధ్యక్షునిగా మారంపెల్లి వినోద్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పిఎస్ మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా మారంపెల్లి వినోద్, ఉపాధ్యక్షునిగా ఆమేటి రాజేష్, ప్రధాన కార్యదర్శి గా…
Read More » -
గాలిపటంతో ప్రమాదం
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల జవహర్ రోడ్ లో ఆర్యన్ అనే మూడవ తరగతి చదువుతున్న అబ్బాయి తమ ఇంటి పైన గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు…
Read More » -
ఉనిక పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రిటైర్డ్ ఎంపీడీవో కటుకం ప్రభు
మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు స్వీయ రచన ఉనికి పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రిటైర్డ్ ఎంపీడీవో కటుకo ప్రభు, మాజీ గవర్నర్ సతీమణి వినోద…
Read More » -
వసతులు లేక భక్తులకు ఇబ్బందులు
ధనుర్మాసం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని అతి పురాతన మైన శ్రీ వేంకటేశ్వర స్వామీ ఆలయంలో సోమవారం రోజు శ్రీ గోదారంగనాథుల కళ్యాణం వైభోగంగా నిర్వహించిన అన్న ప్రసాదం…
Read More »