జగిత్యాల
-
కాంగ్రేస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం
ఆదివాసీ గిరిజన గ్రామమైన జగన్నాథ్ పూర్ గ్రామంలో ప్రభుత్వ వైద్యుల చే ఉచిత వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది. దాదాపు 85మంది అనారోగ్యంతో భాధ పడుతుండగా వారికి…
Read More » -
ఎస్ జి ఎఫ్ జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మోడల్ స్కూల్ విద్యార్థులు
జగిత్యాల జిల్లాస్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీల్లో అండర్ 17 బాలుర విభాగం హై జంప్ మరియు కబడ్డీలో కె.శ్రీ వర్ధన్, అండర్ 14 బాలుర…
Read More » -
317 జి ఓను రద్దు చేయాలి తపస్ రాష్ర్ట కార్యదర్శి – వీరమల్ల వెంకట రమణ రావు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరమల్ల వెంకట రమణ రావు అద్వర్యంలో తపస్ కొడిమ్యాల మండల…
Read More » -
ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు అలీపూర్ విద్యార్థిని
ఇటీవల జగిత్యాలలో జరిగిన జిల్లా స్థాయి పాఠశాలల అండర్ 17బాలికల కబడ్డీ పోటీల్లో అల్లీపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన ఏం. డి. కామర్ సుల్తానా…
Read More » -
బదిలీపై వెళ్లిన విద్యుత్ ఉద్యోగులకు ఘన సన్మానం
జగిత్యాల జిల్లా రాయికల్ సెక్షన్ పరిధి నుండి బదిలీపై వెళ్లిన విద్యుత్ అధికారులను శుక్రవారం సాయంత్రం రాయికల్ విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. జగిత్యాల…
Read More » -
కంచే చేనును మేసే చందంగా భ(ర)క్షక బట నిలయం
జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి లో జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన ఓ పౌరున్ని పరుష పదజాలంతో ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ ఓ…
Read More » -
చెవి నొప్పి అని వెళితే చెవులు పిండిన ప్రభుత్వ ఆసుపత్రి
జగిత్యాల జిల్లా దవాఖానాలో ఇలా ఉంటే మరి ఇతర మండల దవాఖానాలో పరిస్థితి మరీ దారుణం కానరాని సిబ్బంది రిజిస్టర్ లో పేరు రాసి వెళ్లిపోతున్న మరికొందరు…
Read More » -
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం…అధైర్య పడకండి అండగా ఉంటాం
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండల వ్యవసాయ కమిటీ ప్రమాణ…
Read More » -
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారికి పూజలు చేసి ఆర్.యు.పి.పి.టి జిల్లా శాఖ సభ్యత్వ నమోదు
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమం బల్వాంతాపూర్ ఉన్నత…
Read More » -
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాయికల్ పరిదిలోని ఏఎంసీ రాయికల్ లో, శివాజీనగర్ లో మరియు మహితాపూర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ ఎండి.ఖయ్యాం,…
Read More »