కథలాపూర్
-
పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచారం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పెగ్గెర్ల, ఊట్ పెల్లి, భూషణ్ రావుపేట గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా…
Read More » -
పలు గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అది శ్రీనివాస్
కథలాపూర్ మండలం కలికోట, అంబారీపేట, తుర్తి, ఇప్పపల్లి, పోతారం గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ మే 13 జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్…
Read More » -
గంభీర్ పూర్ లో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
బిఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వెయ్యాలని కథలాపూర్ మండలం గంభీర్ పూర్ లో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…
Read More » -
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది
వేములవాడ నియోజకవర్గంలోనికథలాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ తాను…
Read More » -
రాజీనామా లేఖతో డ్రామాలాడుతున్న హరీష్ రావు
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కథలాపూర్ మండలం సిరికొండ లో మాట్లాడుతూ హరీష్ రావు తన…
Read More » -
ఘనంగా దుర్గమ్మ బోనాలు
కథలాపూర్ మండలంలోని ఇప్పపల్లి గ్రామంలో దుర్గాదేవి నూతన దేవాలయం నిర్మించి దుబ్బుల వారి ఆధ్వర్యంలో విగ్రహం ప్రతిష్ట జరిగింది మరియు పోతారాజుల ఆధ్వర్యంలో గ్రామస్తులు బోనాలు తీసి…
Read More » -
బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
బిఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వెయ్యాలని కథలాపూర్ మండలం తాండ్రియాలలో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో లోక…
Read More » -
కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి గా రాష్ట్ర ఫిషర్ మెన్ కార్యదర్శి కల్లెడ గంగాధర్ నియామకం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట గ్రామానికి చెందిన రాష్ట్ర ఫిషర్ మెన్ కమిటీ కార్యదర్శి కల్లెడ గంగాధర్ ను కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి గా నియమిస్తూ…
Read More » -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం
జగిత్యాల జిల్లా కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం రోజున ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహించారు. కథలాపూర్ మండల కేంద్రంలో ర్యాలీ చేశారు. దోమలు పుట్టకుండా,…
Read More » -
కథనానికి స్పందించిన అధికారులు
విశ్వ తెలంగాణ పత్రిక లో మిషన్ భగీరథ నీళ్లు రావడం చూసి ఆందోళన చెందుతున్న గ్రామ ప్రజలు అనే కథనం సోమవారం రోజున ప్రచురితమైంది. వివరాల్లోకి వెళ్తే…
Read More »