కథలాపూర్
-
సైబర్ నేరాలు, డ్రగ్స్ లపై అవగాహన
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దులూరు గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం పోలీస్ చైతన్య కళాబృందం గ్రామ ప్రజలకు పోలీస్ చట్టాల గురించి, సైబర్ నేరాలు,…
Read More » -
పోసానిపేట గ్రామంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో శనివారం ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పర్యటించారు.. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి గ్రామానికి వచ్చిన సందర్భంగా…
Read More » -
ఘనంగా రేణుక ఎల్లమ్మ సిద్దొగాం మహా అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నా ప్రభుత్వ విప్
కథలాపూర్ మండలంలోని తూర్తి లో ఘనంగా రేణుక ఎల్లమ్మ సిద్దొగాం ఐదు రోజుల పండుగ గౌడస్తులు అమ్మవారికి డప్పుచప్పుట్లతో బోనాల ఊరేగింపు పట్నాలు అన్నదానం కార్యక్రమలు నిర్వహిరు.ప్రతి…
Read More » -
ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలోని శ్రీ రామాలయం గుట్టపై ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది. శ్రీ గండి హనుమాన్…
Read More » -
పోతారం యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ కమిటీలు వేయడం జరిగింది.. గ్రామ శాఖ యూత్ అధ్యక్షులుగా అతికెం రవీందర్ గౌడ్…
Read More » -
ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలిమాజీ ఎంపీ, బిఆర్ఎస్ నేత వినోద్ కుమార్
మాజీ ఎంపీ బిఆర్ ఎస్ నేత వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ఈ యాసంగి సీజన్ నుంచే వరి ధాన్యానికి క్వింటాల్ కు రూ.500…
Read More » -
ఘనంగా యాగండ్ల రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాగండ్ల రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలకు వివిధ ప్రాంతాల నాయకులు రమేష్…
Read More » -
భూషణరావుపేట అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్న ప్రాసన
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ శారద ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి ఆరు నెలల పాటు…
Read More » -
కె ఎం పి ఎన్ సీజన్-2 ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది
కథలాపూర్ మండలం భూషణ్రావుపేట గ్రామంలో కథలాపూర్ మండల ప్రీమియం లీగ్ ( కె ఎం పి ఎన్) సీజన్-2 ను ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్…
Read More » -
నూతన రైస్ మిల్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూలురు గ్రామంలో నూతనంగా నిర్మించిన మురళీకృష్ణ రైస్ మిల్ ను బుధవారం ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్…
Read More »