కథలాపూర్
-
ఊట్ పల్లిలో నందీశ్వర నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున దేవాలయం వద్ద నందీశ్వర నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఉదయం…
Read More » -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆది మల్లన్న గుడి వద్ద నంది విగ్రహం ఏర్పాటు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో శ్రీ మల్లన్న స్వామి గుడి వద్ద నందీశ్వరుని విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగినది. గత సంవత్సరం మల్లన్న…
Read More » -
సీఎం రేవంత్ రెడ్డి పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్వి నాయకులపై ఫిర్యాదు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక కొందరు బిఆర్ ఎస్ వి నాయకులు కక్షపూర్వకంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Read More » -
యంగిస్తాన్ యూత్ కార్యవర్గం ఎన్నిక
కథలాపూర్ మండల, అంబారిపేట గ్రామంలో గల యంగిస్తాన్ యూత్ మీటింగ్ లో భాగంగా నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది, యూత్ అధ్యక్షులుగా దయ్య ప్రశాంత్, కోశాధికారి దయ్య నర్సయ్య…
Read More » -
స్కూల్ బస్సు ఢీకొని వృద్ధుని మృతి
ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొని వృద్ధుడు మృతిచెందిన ఘటన కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో జరిగింది స్థానికుల వివరాల ప్రకారం పోసానిపెట్ గ్రామానికి చెందిన మొగుళ్ళ ఎర్రయ్య…
Read More » -
ఎస్ ఎస్ సి విద్యార్థులకు వీడ్కోలు సమావేశంతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాళ్లకు సన్మానం
బొమ్మెన గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ ఎస్ సి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. కష్టపడి, ఇష్టంతో చదివితే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను…
Read More » -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలి తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజరు శ్రవణ్ కుమార్
దేశ వ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో “ఫైనాన్షియల్ లిటరసీ – ఉమెన్స్ ప్రాస్పారిటి (ఆర్థిక అక్షరాస్యత మహిళల ఆర్థిక సమృద్ధి) అనే అంశంపై నిర్వహిస్తున్న…
Read More » -
ఆర్థిక సహాయం చేసిన చేనేత రాష్ట్ర కార్యదర్శి పులి హరిప్రసాద్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామములోని శ్రీమతి గొళ్ళెం హన్మక్క- గంగారాం ల గుడిసె ఉదయం 9:30 గంటలకు షాట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడంతో ఒక్క…
Read More » -
రాళ్ల వాగు ప్రాజెక్ట్ సందర్శించిన ప్రభుత్వ విప్
కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ గ్రామంలోని ప్రాజెక్టును సోమవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు.. తెగిపోయిన కాలువ ను, మత్తడి ని పరిశీలించారు..…
Read More » -
గల్ఫ్ బాధితుడి కుటుంబానికి భరోసా కల్పించిన ప్రభుత్వ విప్
ఇటీవల సౌదీలో కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన గుంట హన్మంతు హత్య జరగగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఆది శ్రీనివాస్ సౌదీ లోని…
Read More »