కొడిమ్యాల
-
ఆపద సమయంలో రక్తదానం చేసిన మేమున్నాము స్వచ్చంద సేవాసంస్థ సభ్యుడు ఇందూరి రమేష్,ఇందూరి రాజు
కొడిమ్యాల మండలం కొనాపూర్ గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి, అనారోగ్యంతో బాధపడుతూ జగిత్యాల విజయ హాస్పిటల్ చేరగా రక్తహీనత తో బాధపడుతున్న పెషేంట్ మోహన్ రెడ్డికి రక్తం…
Read More » -
కొడిమ్యాల మండల జిల్లా అదనపు డిఆర్దిఓ ప్రత్యేక అధికారి చరణ్ దాస్
కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక సెర్ప్ కార్యాలయంలో కొడిమ్యాల మరియు, మల్యాల మండలాలకు చెందిన పిఎం ఎఫ్ఎంఈ లబ్ధిదారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది.ఇట్టి…
Read More » -
గుండ్రప్ప శివాలయం కు ధ్వజస్థంభం దాత.అంకం విజయ్ బాబు. మేఘన
జిల్లా కొడిమ్యాలమండల కేంద్రంలో శ్రీ గుండప్పశివాలయం పునః నిర్మాణ పనులలో భాగంగా నారవేప చెట్టు కర్ర సుమారు 33. ఫీట్లు పొడవు(ధ్వజస్థబం) ఏర్పాటుచేయడం కొరకు భూపాలపల్లి నుండి…
Read More » -
సుప్రజా హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ డాక్టర్ శిగ విజయ్ కుమార్ కు గౌడ ప్రభంజనం డైరీ క్యాలెండర్ అందజేసిన ఎడిటర్
హైదరాబాద్ మహానగరంలోని నాగోల్ లో గల సుప్రజా హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ డాక్టరేట్ అవార్డు గ్రహీత డా శిగ విజయ్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా…
Read More » -
పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం
కొడిమ్యాల మండల కేంద్రంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన బిజెపి ఎంపీ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి…
Read More » -
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంపికైన కొడిమ్యాల విద్యార్థిని అశ్విని
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహిస్తున్న యువిక -2025,యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి కొడిమ్యాల ఆదర్శ…
Read More » -
రైతు నేస్తం కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ శాస్త్రవేత్తలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూరు రైతు వేదిక లో ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది. మట్టి పరీక్షల ప్రాముఖ్యత,మట్టి…
Read More » -
రజాకార్ల తూటాలకు తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి కొల్లాపురం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా…
Read More » -
సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
జగిత్యాల జిల్లా కొడిమ్యల మండల కేంద్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు సన్న బియ్యం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని…
Read More » -
కొడిమ్యాలలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పదవ తరగతి పరీక్షలు మూడు సెంటర్లో పరీక్ష కేంద్రాలలో బుధవారం ప్రశాంతంగా ముగిశాయి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి భయాందోళన…
Read More »