కోరుట్ల
-
గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఇద్దరి యువకుల అరెస్టు
జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపీఎస్ అదేశాల మేరకు, మెట్ పల్లి డీఏస్పీ ఏ. రాములు పర్యవేక్షణలో, కోరుట్ల సీఐ బి. సురేష్ బాబు అద్వర్యంలో…
Read More » -
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం…
అనారోగ్య సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ…
Read More » -
1973-1975 ఇంటర్ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సంబరాలు
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1973 -1975 సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు 2025 సంవత్సరము నాటికి విజయవంతంగా 50 సంవత్సరాలు పూర్తి అయిన…
Read More » -
కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భాగవత సప్తాహం ప్రవచనం
కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో అభినవ సుఖ భాస్కర శర్మ గారిచే భాగవత సప్తాహం ప్రవచన కార్యక్రమం ఆదివారం నాలుగవ రోజు…
Read More » -
సురక్షిత ప్రయాణంతో ప్రజల విలువైన ప్రాణాలను కాపాడండి: డీఎస్పీ శ్రీరాములు
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సురక్షిత ప్రయాణం” అనే కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు మెట్పల్లి డి.ఎస్.పి శ్రీరాములు కోరుట్ల…
Read More » -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల పట్టణ ఐబి గెస్ట్ హౌజ్ ఎదురుగా గల ఈద్గా మసీదులో శనివారం జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు వసీం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇట్టి…
Read More » -
జమిలి ఎన్నికల విధానానికి సిపిఐ వ్యతిరేకం
జమిలి ఎన్నికలు నిర్వహణ కేంద్ర ప్రభుత్వ విధానానికి సిపిఐ వ్యతిరేకమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు…
Read More » -
బెట్టింగ్ యాప్స్ ని నిషేధించాలి
పెండెం గణేష్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రతిరోజు పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని,ఇప్పటివరకు దేశంలో కొన్ని లక్షల్లో కేవలం బెట్టింగ్ కారణంగానే…
Read More » -
మానవ మనుగడకు కర్మయే మూలాధారంబుర్ర భాస్కర శర్మ….
మానవ మనుగడకు కర్మయే మూలాధారం అని, కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న భాగవత సప్తహ యజ్ఞం లో భాగంగా ప్రవచకులు బుర్ర భాస్కర శర్మ…
Read More » -
విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకుంటేనే భవిష్యత్తు
కోరుట్ల పట్టణానికి చెందిన స్థానిక రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బికాం చదువుతున్న విద్యార్థులకు మార్చి 10 నుండి 21 వ తేదీ వరకు 11…
Read More »