కోరుట్ల
-
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సుజిత్ రావు…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అలాగే వారితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను టిపిసిసి డెలిగేట్, కోరుట్ల నియోజకవర్గ నాయకులు కల్వకుంట్ల…
Read More » -
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన జగిత్యాల జిల్లా బి.ఆర్.ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు..
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ మూడు విడతలుగా చేసినప్పటికీ రైతులకు ఇంకా రుణమాఫీ కాక రాష్టంలో జిల్లాల వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని రేషన్ కార్డ్, ఆధార్…
Read More » -
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ‘గల్ఫ్ సంక్షేమ బోర్డు’ ఏర్పాటు పట్ల హార్షం -జిల్లా గ్రంథాలయ సంస్థ మజీ డైరక్టర్ గుగ్గిల్ల సురేష్ గౌడ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడినా 10 నెలలోనే గల్ఫ్ కార్మికుల విషయంలో తమ చిత్తశుద్దిని నిరూపించుకున్నారాని జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ…
Read More » -
కోరుట్ల వ్యవసాయ మార్కెట్ లో ప్రజా పాలన దినోత్సవం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ పన్నాల అంజిరెడ్డి
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యాలయంలో చైర్మన్ పన్నాల అంజిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో వైస్ చైర్మన్…
Read More » -
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణా రావు
తెలంగాణ ప్రజలు సుపరిపాలన కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, కోరుట్ల ఎమ్మెల్యే మాత్రం ఇంకా ఫామ్ హౌజ్ భ్రమ లోనే ఉన్నారని, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…
Read More » -
పాఠశాలలో ప్రజా పాలన దినోత్సవం.. జెండా ఆవిష్కరణ చేసిన ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు..
కోరుట్ల పట్టణ యస్.ఆర్.యస్.పి క్యాంప్ గడి పాఠశాలలో మంగళవారం రోజున ఉదయం ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకంను ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు ఆవిష్కరించారు. తెలంగాణ…
Read More » -
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి పోరాటాలు కొనసాగించాలి… సిపిఐ
భూమికోసం భుక్తి కోసం ఎట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో నేటి పోరాటాలు కొనసాగాలని సిపిఐ జిల్లా నేత…
Read More » -
రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గంగాధర్ మాట్లాడుతూ..…
Read More » -
రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి శేర్ నర్సారెడ్డి
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట సోమవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు, బొమ్మ…
Read More » -
వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి
కోరుట్ల పట్టణంలో మంగళవారం రోజున జరుపుకునే వినాయక నిమజ్జనం కోసం ఏర్పాట్లను పరిశీలించిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా పట్టణంలోని బతుకమ్మవాగు,…
Read More »