భీమారం
-
అన్ని రంగాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా
వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ భీమరం మండల కేంద్రంలో గ్రామ శాఖ, మండల చుట్టుపక్క గ్రామాల నాయకుల కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం…
Read More » -
మాల కార్పొరేషన్ ఏర్పాటు శుభ పరిణామం
మాల కులస్తుల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం మాల ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామం అని భీమారంమాల మహానాడు మండల అధ్యక్షులు బక్కురి నరేష్ అన్నారుమాల…
Read More » -
మాజీ జడ్పీటీసీ నివాసానికి ప్రభుత్వ విప్
మాజీ జడ్పీటీసీ కుందారపు జెలెందేర్ నివాసం కి స్నేహపూర్వకంగా వెళ్లి తేనిటీ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ . నియోజకవర్గం, మండలం, పలు…
Read More » -
పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేసిన పూర్వ విద్యార్థులు
భీమారం మండల కేంద్రంలోని భీమారం ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే సోమవారం నుండి జరగబోయే పబ్లిక్ పరీక్షలకు అదే పాఠశాలలో చదువుకున్న…
Read More » -
అంగరంగ వైభవంగా భీమేశ్వర స్వామి కళ్యాణం
భీమవరం మండల కేంద్రంలోని పురాతన దేవాలయం శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణ జాతర శివరాత్రి తరువాత ఏటా రెండో రోజు జరిగే కళ్యాణం కన్నుల పండుగగా…
Read More » -
వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎస్ డి ఎఫ్ నిధులతో గ్రామాల కుల సంఘాల అభివృద్ధి
ప్రభుత్వ విప్ ఎస్ డి ఎఫ్ నిధులు బిమారం మేడిపల్లి మండలలకు ఒక కోటి 55లక్షలు మంజూరు చేయించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలిపిన మండల అధ్యక్షులు…
Read More » -
పద్మపాణి సొసైటీ, కరీంనగర్ వారి అద్వర్యంలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా, భీమారం మండలం, వెంకట్రావుపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు పద్మపాణి సూపర్ వైజర్ నక్క సుదర్శన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో…
Read More » -
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తోనే నియోజకవర్గం అభివృద్ధి ఆరంభం
ప్రజా నాయకుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చోరువతోనే ఉమ్మడి మండలానికి గెలిచినా 3 మాసలలోపే 4కోట్ల 88లక్షల 70వేయిలు నిధులు మంజురయ్యాయి ప్రభుత్వ విప్ ప్రజా…
Read More » -
మన్నెగూడెం ఫ్రెండ్ షిప్ క్రికెట్ టోర్నమెంట్ విజేత గా కట్లకుంట.
భీమారం మండలంలోని మన్నెగూడెం గ్రామంలో నిర్వహించిన ఫ్రెండ్ షిప్ క్రికెట్ టోర్నమెంటలో నాలుగు మండలాలకు చెందిన 38 టీం ల క్రిడాకారులు పాల్గొన్నారు.నేడు ఫైనల్ మ్యాచ్ జరుగగా…
Read More » -
ఈదుల లింగంపేట బోలశంకరుని దర్శించుకున్న చల్మెడ
జగిత్యాల జిల్లా భీమరం మండలంలోని ఈదుల లింగంపేట గ్రామంలో ఆదివారం రోజున వేములవాడ నియోజకవర్గం టిఆర్ఎస్ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు భోల శంకరుని ఆలయంలో శంకరుని దర్శించుకుని ప్రత్యేక…
Read More »