మేడిపల్లి
-
కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసిన మేడిపల్లి మండల బిజెపి నాయకులు
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని బిజెపి నాయకులు శుక్రవారం రోజున న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా…
Read More » -
పలువురిని పరామర్శించిన చల్మెడ
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లింగంపేట్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త గోపు పెద్దసాయిరెడ్డి ఇటీవల మృతిచెందగా కుటుంబాన్ని, వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పోతరాజు రాజేశం ఇటీవల…
Read More » -
వెంకట్రావుపేట గ్రామంలో పిడుగు పడి మృతి చెందిన రైతు
జగిత్యాల జిల్లా భీమరం మండలం వెంకట్రావుపేట గ్రామంలో కొంగ గంగనర్సయ్య అనే రైతు పొలంలో జీలుగులు అల్కుతుండగా పిడుగు పడి గంగనర్సయ్య అనే రైతు మృతి చెందాడు.…
Read More » -
గోవిందరం గ్రామంలో ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ ఘాతానికి గురై బర్రె మృతి
గోవిందారం గ్రామంలో పాడి రైతు గొంటి స్వరూప-స్వామి లకు చెందిన బర్రె ఈరోజు ఉదయం గ్రామంలోని బారియర్ (మందటి) గ్రౌండ్ లో గల సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్…
Read More » -
తాడిచెట్టు పై నుండి పడి గాయలతో ఉన్న గీత కార్మికున్ని పరామర్శ
మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన అంజు గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుంచి పడడంతో ఓం సాయి హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగింది. ఈ…
Read More » -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
నకిలీ, కల్తీ విత్తనాలు రైతులకు విక్రయిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పిడి యాక్ట్ అమలు చేస్తామని మేడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్ అన్నారు.…
Read More » -
మేడిపల్లి బస్టాండ్ లోకి బస్సు రావాలి అన్ని బస్సులు ఆగాలి
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం( గ్రామానికి) రోడ్డుకు ఇరువైపులా రాజలింగంపేట్ గోవిందారం భీమారం రంగాపూర్ కొండాపూర్ మేడిపల్లి రోడ్డుకు ఆవైపున పోరుమళ్ళ తొంబరావుపేట, కట్లకుంట ఈ విధంగా…
Read More » -
ఘనంగా నిర్వహించిన జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు పుట్టినరోజు వేడుకలు
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో బిఆర్ఎస్ మండల కో ఆప్షన్ షేక్ హైమద్, కెడిసిసి బ్యాంకు డైరెక్టర్ మిట్టపల్లి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీ…
Read More » -
రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందిని కోరుట్ల ఆర్డిఓ ఆనంద్ కుమార్ ఆదేశించారు. మేడిపల్లి మండలంలోనీ మేడిపల్లి,కట్లకుంట,పోరుమళ్ళ గ్రామాలలో వరి కొనుగోలు…
Read More » -
రైతులతో అమర్యాదగా ప్రవర్తించిన వివో తొలగింపు
మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని శివసాయి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వివో పద్మ ను బుక్ కీపర్ బాధ్యతల నుండి…
Read More »