రాయికల్
-
కమనీయం.. సీతారాముల కల్యాణం ..పల్లకి సేవలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ముత్యాల పందిళ్ళు… మంగళ వాయిద్యాలు.. వధూవరుల ఎదుర్కొల్లు… ముత్యాల తలంబ్రాలు.. పట్టు వస్రాలు, పుస్తేలు, మట్టేలు సమర్పించి… వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రఘువంశ రామయ్య… సుగుణాల సీతమ్మ…
Read More » -
బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ముందు కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొపెసర్ శ్రీ కొడిమ్యాల భూంరావ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు…
Read More » -
రజిత పాదుకల సమర్పణ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం దావన్ పల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామి వారికి మాలావత్ వెంకటేష్ దంపతులు శనివారం రజిత పాదుకలు సమర్పించారు. ఈ…
Read More » -
జిల్లా ప్రధాన కార్యదర్శిగా భూమయ్య
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన చిట్యాల భూమయ్య జగిత్యాల రూరల్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్…
Read More » -
ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చింతలూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పురోహితులు చెరుకు మహేశ్వర శర్మ వేద…
Read More » -
సేంద్రీయ వ్యవసాయ సాగు శిక్షణ లో ఇటిక్యాల వాసి
రైతు పంటను పండించేటప్పుడు అనేక కష్టనష్టాలవోర్చి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా రైతులలో ఆత్మస్థైర్యం పెంచి లాభసాటి వ్యవసాయం చేసేందుకు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు తెలంగాణప్రభుత్వం అగ్రికల్చర్…
Read More » -
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ “విరించి-2025” వార్షికోత్సవ వేడుకలను గురువారం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఘనంగా…
Read More » -
ఏప్రిల్ 30 లోపు ఇంటి పన్ను చెల్లించి రాయితీ పొందాలి
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 30వరకు ఇంటి పన్ను చెల్లింపు చేసేవారికి ఐదు శాతం రాయితీని ప్రభుత్వం కల్పించినదని రాయికల్ మున్సిపల్ కమిషనర్ టి.మనోహర్ తెలిపారు. రాయికల్…
Read More » -
స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గోదావరి ప్రాంతంలో మురళీధర గో ధామంలో ఈనెల12,13వ తేదీల్లో పంచగవ్య ప్రొడక్ట్స్,18 నుండి 20వ తేదీ వరకు ఫైవ్ లేయర్…
Read More » -
వాటర్ ప్యూరిఫైడ్ అందజేత
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని నాగారం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తుల కొరకు మాచర్ల హరిదాస్ వాటర్ ప్యూరిఫైడ్ అందజేశారు. ఈ సందర్భంగా దాత కుమారుడు రాజశేఖర్…
Read More »