రాయికల్
-
ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు అలీపూర్ విద్యార్థిని
ఇటీవల జగిత్యాలలో జరిగిన జిల్లా స్థాయి పాఠశాలల అండర్ 17బాలికల కబడ్డీ పోటీల్లో అల్లీపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన ఏం. డి. కామర్ సుల్తానా…
Read More » -
బదిలీపై వెళ్లిన విద్యుత్ ఉద్యోగులకు ఘన సన్మానం
జగిత్యాల జిల్లా రాయికల్ సెక్షన్ పరిధి నుండి బదిలీపై వెళ్లిన విద్యుత్ అధికారులను శుక్రవారం సాయంత్రం రాయికల్ విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. జగిత్యాల…
Read More » -
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం…అధైర్య పడకండి అండగా ఉంటాం
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండల వ్యవసాయ కమిటీ ప్రమాణ…
Read More » -
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారికి పూజలు చేసి ఆర్.యు.పి.పి.టి జిల్లా శాఖ సభ్యత్వ నమోదు
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమం బల్వాంతాపూర్ ఉన్నత…
Read More » -
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాయికల్ పరిదిలోని ఏఎంసీ రాయికల్ లో, శివాజీనగర్ లో మరియు మహితాపూర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ ఎండి.ఖయ్యాం,…
Read More » -
ప్రభుత్వ జూనియర్ కళాశాల ను ఆకస్మికంగా సందర్శించిన ఇంటర్ విద్యా జిల్లా అధికారి
ఇంటర్ విద్యా పరిపాలనలో భాగంగా జగిత్యాల జిల్లా డిఐఈఓ డా. వెంకటేశ్వర్లు శనివారం రోజున స్థానిక రాయికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి, అన్ని బోధనా…
Read More » -
ఘనంగా బొంబాయి పోచమ్మ విగ్రహ ప్రతిష్ట
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో బొంబాయి పోచమ్మ ఆలయంలో గురువారం పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వాయిద్యాలతో గ్రామంలోని ఆంజనేయ…
Read More » -
సన్మానం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…
Read More » -
నోటు పుస్తకాల పంపిణీ
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో 34 మంది విద్యార్థులకు 3000 రూపాయల విలువగల నోట్ పుస్తకాలను శ్రీ మహాలక్ష్మి బుక్ సెల్లర్స్ యజమాని…
Read More » -
గాలికుంటు నివారణ టీకాలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో సుమారు 390 పశువులకు, సింగరావుపేట గ్రామంలో 170 పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు అదనపు…
Read More »