రాయికల్
-
ఎస్సై అశోక్ కుమార్ ను సన్మానించిన జిల్లా విజిలెన్స్ ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్
జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఎస్సై తీగల అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా శాలువాతో సన్మానించిన జిల్లా విజిలెన్స్ ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ…
Read More » -
బీఆర్ఎస్ పట్టణ కమిటీ విస్తరణ
జగిత్యాల జిల్లా రాయికల్ లో బిఆర్ఎస్ నూతన కమిటీ… రాయికల్ పట్టణ ఉపాధ్యక్షులు వాసం రాజేందర్, తిరుణగరి రామచంద్రం, పటేల్ శివ, ప్రధాన కార్యదర్శి వల్లకొండ మహేష్…
Read More » -
పదోన్నతి పొందిన భాషోపాధ్యాయులను ఘనంగా సన్మానించిన వి.యం.ఆర్ ఫౌండేషన్ వంగ మహేందర్ రెడ్డి
ఉమ్మడి కరీనగర్ జిల్లా పరిధిలో ఈ మధ్యనే పదోన్నతి పొందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు, వివిధ సంఘాల జిల్లా బాధ్యులకు, తెలుగు, హిందీ, ఉర్దూ, వ్యాయామ ఎల్.ఎఫ్.ఎల్ హెచ్.ఎం…
Read More » -
విద్యార్థుల చదువులో తల్లిదండ్రుల పాత్ర కీలకం
విద్యార్థులు చదువులో రాణించాలంటే తల్లిదండ్రుల పాత్ర కీలకమని గ్రీన్వుడ్ హై స్కూల్ కరస్పాండెంట్ మిట్టపెల్లి మహేష్ రెడ్డి అన్నారు. సోమవారం రాయికల్ పట్టణ కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్…
Read More » -
ప్రగతిలో హై స్కూల్లో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈసందర్భంగా నర్సరీ నుండి 4వ తరగతి వరకు విద్యార్థిని,…
Read More » -
గ్రామీణ ఆర్థిక పరిస్థితులపై విద్యార్థుల విశ్లేషణ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల జగిత్యాల రెండవ సంవత్సరం విద్యార్థిని, విద్యార్థులు గ్రామీణ ఆర్థిక పరిస్థితులు విశ్లేషణపై కోర్సులో భాగంగా…
Read More » -
విశ్వశాంతి పాఠశాలలో ముందస్తు అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి హై స్కూల్ లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కృష్ణుని మరియు…
Read More » -
ఇటిక్యాల ఉన్నత పాఠశాల లో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఉన్నత పాఠశాల లో విద్యార్థులు ముందుస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్…
Read More » -
విశ్వంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ అంతరిక్షం దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్ మాట్లాడుతూ… విద్యార్థులు విశ్వంపై అవగాహన…
Read More » -
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా క్విజ్, చిత్రలేఖనం పోటీలు
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్బంగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా.. విద్యార్థులకు క్విజ్, చిత్ర లేఖనం పోటీలు…
Read More »