రాయికల్
-
విశ్వశాంతి పాఠశాలలో జాతీయ భద్రతా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు
రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో జాతీయ భద్రత దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహశీల్దార్ యంఏ.ఖయ్యుం గారు, స్వాతంత్ర్య సమర యోధుడు…
Read More » -
మానసిక శారీరక వికాసానికి క్రీడలు దోహదపడతాయి.
గ్రామీణ క్రీడలను వెరికతీయడం శుభ పరిణామం. క్లబ్బులో జిమ్ ఏర్పాటుకు 5 లక్షల మంజూరు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,జడ్పీ చైర్ పర్సన్ వసంత. మానసిక శారీరక వికాసానికి…
Read More » -
అంగరంగ వైభవంగా భీమన్న రథోత్సవం
రాయికల్ పట్టణంలో గత 150 సంవత్సరాల క్రితం నుండి కొనసాగుతున్న చరిత్రక భీమన్న రథోత్సవం ఘనంగా జరిగింది ముందుగా ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి రథం ముందుంచి ప్రత్యేక…
Read More » -
కోతుల బెడద పట్టించుకోని మున్సిపాలిటీ వ్యవస్థ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలము లో గుడి కోట వాడలో కోతుల బెడద ప్రతిరోజు గ్రామంలోని ప్రతి వార్డులో కోతులు ప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తున్నాయి ఈరోజు…
Read More » -
విద్యార్థినిని అభినందించిన ఉపాధ్యాయులు
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థి దాసరి జలధీజ సమయం వృధా చేస్తే జీవితం వృధా అనే అంశంపై…
Read More » -
పట్టుబద్రుల ఎమ్మెల్సీని కలిసిన భూపతిపూర్ పద్మశాలి సంఘ సభ్యులు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి సంఘ సభ్యులు గౌరవనీయులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఆయన నివాసం లో కలవడం జరిగింది కావున…
Read More » -
అధికారులను సన్మానించిన మెప్మా ఆర్పీలు
రాయికల్ మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వర్ గౌడ్ ను మరియు మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రకాష్ లను మెప్మా ఆర్పీలు శాలువాతో…
Read More » -
సమాజ నిర్మాణంలో స్కౌట్స్ పాత్ర కీలకం -ఎస్సై అజయ్
విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపయోగపడుతుందని క్రమశిక్షణ కూడా అలవడుతుందని సమాజ నిర్మాణంలో స్కౌట్స్ పాత్ర కీలకమని రాయికల్ ఎస్సై అజయ్ అన్నారు స్కౌట్స్…
Read More » -
హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కించపరచిన వారిపై చట్టారీత్యా కేసులు పెట్టాలి
హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కించపరిస్తే ఎలాంటి కేసులు ఉంటాయో అట్టి కేసులు పెట్టే వరకు పోరాడుతామని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ తెలిపారు…
Read More » -
ప్రగతిలో వీర సైనికులకు ఘన నివాళి
రాయికల్ ఫిబ్రవరి: పుల్వామా దాడిలో వీరమరణం పొందిన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం రెండు నిమిషాలు…
Read More »