జగిత్యాల
-
హిందూ సేన యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 16 వ వార్డు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలనీలో హిందూ సేన యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్టించిన…
Read More » -
వైభవంగా శివ పార్వతుల కళ్యాణం
వినాయక నవరాత్రుల సందర్బంగా పట్టణం లోని సంకల్ప విఘ్నేశ్వర ఆలయం లో ఆలయ ప్రధాన అర్చకులు దేషుముఖ్ ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో మొదటగా పుణ్యాహ వాచానం, కలష…
Read More » -
ఇటిక్యాల ఫోకస్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఫోకస్ యూత్ ఆధ్వర్యంలో శనివారం రోజున కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది.ఇటిక్యాల ఫోకస్ యూత్ వారు ఇప్పటికి వరుసగా 5సార్లు…
Read More » -
కౌన్సెలింగ్ సెంటర్ లు విద్యార్థుల మనోధైర్యాన్ని పెంచుతాయి
జగిత్యాల జిల్లా మెట్ పట్టణంలోని విజేత కౌన్సెలింగ్ సెంటర్ ని పలువురు ప్రముఖులు మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, జనరల్ సెక్రటరీ రాంబాబు,…
Read More » -
బీజేపీ సభ్యత్వ నమోదుపై నాయకులు దృష్టి పెట్టండి – చెన్నమనేని వికాస్ రావు
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై నాయకులు దృష్టి పెట్టాలని బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చెన్నమనేని వికాస్ రావు…
Read More » -
సిరికొండ యువతరం యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని సిరికొండ యువతరం యూత్ ఆధ్వర్యంలో శనివారం రోజున కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరికొండ యువతరం యూత్ సభ్యులు…
Read More » -
ఫ్రీజర్ అందజేత
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామానికి చెందిన బేతి బుచ్చిరెడ్డి గత నెల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఆయన జ్ఞాపకార్థం కుమారులు తిరుపతి రెడ్డి,సత్యనారాయణ…
Read More » -
మండల పాఠశాలల క్రీడల ముగింపు
జగిత్యాల జిల్లా రాయికల్ మండల పాఠశాలల క్రీడల పోటీల్లో భాగంగా చివరి రోజు అండర్ 14మరియు 17 బాల బాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించినట్లు ఎంఈఓ గంగాధర్…
Read More » -
ప్రతి స్త్రీ అమ్మవారి శక్తి స్వరూపము
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గుడేటి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పంతులు శివశంకర శర్మ ప్రత్యేక పూజలు, మహిళలచే…
Read More » -
అంబారిపేట హై స్కూల్ నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సబ్ జూనియర్ ఖో ఖోపోటీల్లో ఎంపికైన చింత శరణ్య
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని అంబారిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని చింత శరణ్య ఎనిమిదవ తరగతి చదువుతుంది. తండ్రి రాజేష్ ప్రోత్సాహంతో అన్ని రంగాలలో ఉండాలని…
Read More »