జగిత్యాల
-
భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏవిధమైన…
Read More » -
సి.పి.యస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి ….
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసి ఆద్వర్యంలో సెప్టెంబర్ -1 పెన్షన్ విద్రోహక దినం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మినిస్టేడియం నుండి తహశీల్ చౌరస్తా అంబేద్కర్…
Read More » -
ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యత కలిగి ఉండాలి
ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యత కలిగి ఉండి సమాజ సేవా చేయాలని కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్ర శేఖర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని మా…
Read More » -
వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు ఘన సన్మానం
కోరుట్ల జిఎస్ గార్డెన్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన శ్రీరాముల అమరేందర్ కు మిత్రుల సమక్షంలో చిరు సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో…
Read More » -
మార్కెట్ కమిటీ చేర్మెన్ గా ప్రమాణస్వీకారం చేసినపన్నాల అంజిరెడ్డి
జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేసారు. మార్కెట్ కమిటీ చెర్మన్ గా ఐలాపూర్ గ్రామానికి…
Read More » -
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల దృష్ట్యా నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు…
Read More » -
లోతట్టు ప్రాంతాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా లోని కోరుట్ల పట్టణంలోని 10,11వ వార్డులు, మేడిపల్లి, భీమారం మండలం, కొండాపూర్, కమ్మరి పేట్, కథలాపూర్ మండలం బొమ్మెన, తాండ్రయాల గ్రామం అలాగే చెరువులు,…
Read More » -
మార్కెట్ కమిటీ చేర్మెన్ పన్నాల అంజి రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన కోరుట్ల కాంగ్రెస్ నాయకులు
కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పన్నాల అంజిరెడ్డి ని ఈరోజు జిఎస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో…
Read More » -
ఇప్పపెల్లి -తాండ్రియాల మధ్యలో తెగిపోయిన రోడ్డు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి – తాండ్రియాల మధ్యన వేములవాడ రోడ్డు తెగిపోవడం వలనవాహనాలకు ఇబ్బంది జరిగి ఆగిపోవడం జరిగింది. వెంటనే కథలాపూర్ ఎస్సై నవీన్…
Read More » -
ఎల్ ఓ సి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండలానికి చెందిన సిహెచ్ ముత్తయ్య అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది…
Read More »