జగిత్యాల
-
సురమ్మ ప్రాజెక్టు పనులకు 80 కోట్ల నిధులు విడుదల
కథలపూర్ మండల కేంద్రం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీ చెయ్యని పని ప్రతి పక్షములో…
Read More » -
కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ రేస్ లో ఏలేటి మహిపాల్ రెడ్డి ?
కోరుట్ల మార్కెట్ కమిటీ తదుపరి చైర్మన్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. చైర్మన్ పదవి జనరల్ క్యాటగిరీ కావడంతో పలువురు ఆశావాహులు ఈ పదవిని ఆశీస్తున్నారు. ముఖ్యంగా…
Read More » -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లి పూర్ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న అల్లిపూర్ కిష్టంపేట సింగరావుపేట శ్రీరామ్ నగర్ కురుమపల్లి గ్రామాల విద్యుత్తు మరమ్మత్తు పనులు…
Read More » -
జిల్లాస్థాయిలో ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన సన్రైజ్ పోరుముల్ల విద్యార్థులు
ఆదివారం మెట్ పల్లిలోని మినిస్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలలో ఉత్తమ ప్రతిభకనబర్చిన సన్రైజ్ విద్యార్థులు యు 8 బాలుర విభాగంలో కాలగిరి రిత్విక్ స్టాడింగ్ బ్రిడ్ంప్…
Read More » -
ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిట్రబుల్ ట్రస్ట్ మెట్ పల్లి వారి ఆధ్వర్యంలో ఉచితంగా స్టేషనరీ అందజేత
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీ ప్రైమరీ స్కూల్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిట్రబుల్ ట్రస్ట్ మెట్ పల్లి వారి ఆధ్వర్యంలో 42 మంది విద్యార్థులకు…
Read More » -
డ్రం సీడర్ పద్ధతిలో వరి వేయడం.
బుధవారం భీమారం మండలం రాఘోజీపేట గ్రామంలో డ్రం సీడర్ పద్ధతిలో రైతు బాలుసాని సుశీల, పొన్నం తిరుమల పొలంలో మూడు ఎకరాలు వరి వేయడం జరిగింది. వ్యవసాయ…
Read More » -
ప్రమాదంగా ఉన్న పట్టించుకునేది ఎవరు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వడ్డె లింగాపూర్ గ్రామములో ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రమాదంగా మారిన గుంతలు ఏండ్లు గడిచిన పట్టించుకునే వాళ్ళు లేక పొంచి ఉన్న…
Read More » -
తల్లిదండ్రులు జన్మనిస్తే. వైద్యులు పునర్జన్మ నిస్తారు
తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ నిస్తారని మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు అన్నారు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని…
Read More » -
రైతుబంధు ప్రత్యేక జనరల్ బాడీ సమావేశము
రాయికల్ సహకార సంఘం లో రైతు బంధు ప్రత్యేక జనరల్ బాడీ సమావేశముకు ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి బి.వాణి సీనియర్ ఇన్స్పెక్టర్ యం.స్వప్న మరియు…
Read More » -
కళాశాల విద్యార్థులకు బస్సులు అందుబాటులో ఉంచాలి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కళాశాల సమయంలో ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని రాయికల్ పట్టణ నాలుగో వార్డ్ కౌన్సిలర్ తురగ…
Read More »