జగిత్యాల
-
మారెమ్మ తల్లి దీవెనలతో ప్రజలు సుభిక్షంగా వుండాలి
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వర్షపు జల్లుల ప్రారంభం నుండే గ్రామ దేవతలను పూజించడంలో ప్రజలు ముందుంటారని అందులో భాగంగా మారెమ్మ తల్లి చల్లని దీవెనలతో ప్రజలను…
Read More » -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
వారంతా చిన్ననాటి స్నేహితులు. ఒకే చోట చదువుకున్నారు. పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాలలో స్థిరపడగా, మరి కొంతమంది వ్యాపారం ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. జగిత్యాల జిల్లా…
Read More » -
ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
రాయికల్ మండలం కాంగ్రెస్ పార్టీ మైతాపూర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పట్టభద్రుల శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి చిత్రపటానికి…
Read More » -
శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి
రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద వారికి నివాళులు అర్పించి వారి బలిదానానికి గుర్తుగా…
Read More » -
శ్రీ పావని హాస్పిటల్ ఆద్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపెల్లి గ్రామంలో ఆదివారం జగిత్యాల పట్టణంలోని జంబిగద్దే చౌరస్తాలో గల శ్రీ పావని మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డా.శ్రీకాంత్ రెడ్డి, డా.పావని…
Read More » -
మేడిపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం
మేడిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు,బీసీ సంక్షేమ…
Read More » -
గుగ్గిళ్ళ గంగారం కుటుంబాన్నిపరామర్శ
జగిత్యాల జిల్లా భీమారం మండలం రాజలింగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగ్గిళ్ళ గంగారం తండ్రి గుగ్గిళ్ళ ఎర్రన్న ఇటీవల మరణించాడని తెలుసుకున్న…
Read More » -
జగిత్యాల జిల్లా నూతన కలెక్టర్ బి సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి నా అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షులు పవన్ బాబు & భీమారం మండల అధ్యక్షుడు దీపక్
జగిత్యాల జిల్లాకు నూతనంగా బదిలిపై వచ్చి కలెక్టర్ బాధ్యతలను స్వీకరించినటువంటి బి. సత్యప్రసాద్ ని తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘాల భీమారం మండల అధ్యక్షుడు బంగారు దీపక్,…
Read More » -
నూతన ఎరువుల గోదాం ప్రారంభించిన ప్రభుత్వ విప్
కథలాపూర్ మండలంలోని తాండ్రియాల గ్రామంలో పీఏసీఎస్ గంభీర్ పూర్ ఆధ్వర్యంలో నిర్మించిన ఎరువుల గోదాం ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ…
Read More » -
బాధిత కుటుంబానికి చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన గోపు మహేష్ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మరణించగా శనివారం వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు…
Read More »