జగిత్యాల
-
మర్రవ్వ దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చెయ్యాలని ప్రభుత్వ విప్ కు వినతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట గ్రామంలోని మర్రవ్వ దేవాలయ ప్రాంగణంలో అభివృద్ధి కొరకు వసతుల ఏర్పాటు, గ్రామంలోని సబ్ స్టేషన్ నుండి మర్రవ్వ దేవాలయం వరకు…
Read More » -
బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని సిరికొండ కు చెందిన సంజన, గడ్డం గంగు, మ్యాదరి బాబులు మృతి చెందగా వారి కుటుంబాలను చల్మెడ లక్ష్మీ నరసింహారావు పరామర్శించారు.…
Read More » -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
కథలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన 2006 2007 పదో తరగతి విద్యార్థులు కథలాపూర్ మండల కేంద్రంలోని ఎస్ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో…
Read More » -
ఎన్టీఆర్ 101వ జయంతి ఉత్సవాలు
రాయికల్ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నిజమాబాద్ పార్లమెంట్ కమిటీ అర్గనైజింగ్ సెక్రెటరీ సోమ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం స్థాపించి…
Read More » -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
నకిలీ, కల్తీ విత్తనాలు రైతులకు విక్రయిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పిడి యాక్ట్ అమలు చేస్తామని మేడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్ అన్నారు.…
Read More » -
మరమ్మత్తులకు నోచుకోని కల్వర్టు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని తాండ్రియాల – గంభీర్ పూర్ గ్రామాల మధ్యలో ఉన్న లోలెవెల్ కల్వర్టు కొన్ని నెలల క్రితం కురిసిన వర్షాలకు ఒకవైపు కోతకు…
Read More » -
భూషణరావుపేట లో బడి బాట
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట లో మంగళవారం రోజున గ్రామంలో ఎంఈవో ఆనంద రావు ఆధ్వర్యంలో బడి పిల్లల నమోదుకై బడి బాట కార్యక్రమం నిర్వహించడం…
Read More » -
ఆర్థిక సహాయం అందజేసిన ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహితులు
జగిత్యాల జిల్లా ఇబహీంపట్నం మండల కేంద్రానికి చెందిన, కాలాల ప్రవీణ్ అనే వ్యక్తి యొక్క భార్య మే 17 వ తేదీన అనారోగ్యంతో మరణించగా, చిన్ననాటి స్నేహితుడి…
Read More » -
మేడిపల్లి బస్టాండ్ లోకి బస్సు రావాలి అన్ని బస్సులు ఆగాలి
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం( గ్రామానికి) రోడ్డుకు ఇరువైపులా రాజలింగంపేట్ గోవిందారం భీమారం రంగాపూర్ కొండాపూర్ మేడిపల్లి రోడ్డుకు ఆవైపున పోరుమళ్ళ తొంబరావుపేట, కట్లకుంట ఈ విధంగా…
Read More » -
విత్తనాల కొనుగోలు లో జాగ్రత్తలు పాటించాలి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట, దుంపేట, బొమ్మేన, కలికోట, పోసానిపేట లలో వ్యవసాయ అధికారిణి యోగితా ఆధ్వర్యంలో ఎఈవో లు రైతులకు విత్తనాలు కొనుగోలు లో…
Read More »