జగిత్యాల
-
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కథలాపూర్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాల జిల్లా కథలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2008-2009 కి సంబంధించిన పూర్వవిద్యార్థులు ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఆహ్వానించిన దుంపేట, దులూరు,…
Read More » -
బీరప్ప జాతరలో పాల్గొన్న ప్రభుత్వ విప్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామంలోని బీరప్ప జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
Read More » -
ఇంటి సరిహద్దుల విషయం లో ఇరువర్గాల మధ్య గొడవ
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలానికి చెందిన గుంజపడుగు గ్రామంలో ఇంటి సరిహద్దుల విషయంలో ఇరు వర్గాల మధ్య పెద్దగొడవ నెలకొంది. గ్రామానికి చెందిన గంధం సిద్ధూ, సమ్మయ్య,…
Read More » -
కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ నియోజవర్గం పరిధిలోని మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామంలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.…
Read More » -
ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు
కోరుట్ల నియోజకవర్గంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని…
Read More » -
అలుపెరుగని నేత – ఎన్నికలు ముగిసిన జనం బాట
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గత రెండు నెలల పాటు విరామం లేకుండా నిత్యం పదుల సంఖ్యలో గ్రామాలు తిరుగుతూ అర్ధరాత్రి వేళలో ఇంటికి చేరేవాడు ప్రభుత్వ విప్…
Read More » -
అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన సంస్కృతి సేవా సమితి నాయకుడు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు అత్యవసరంగా o పాజిటివ్ రక్తం అవసరం ఉందని సంస్కృతి సేవా సమితి సలహాదారు ఎండి…
Read More » -
ఎంపీ గా గెలుస్తున్నాం- నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వేంపేట గ్రామంలోని ఒక ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి…
Read More » -
బాధిత కుటుంబాన్ని పరామర్శించి పది వేలు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది
జగిత్యాల జిల్లా భీమారం మండలం మోత్కరావుపేట గ్రామానికీ చెందిన భూమల్ల గణేష్ దుబాయిలోని అలెన్ ఏరియాలో ప్రమాదవశాత్తు మ్యాన్ హాల్ లో పడి మృతి చెందారు. విషయం…
Read More » -
పశువుల కొట్టంలో అగ్ని ప్రమాదం
జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి లో మంగళవారం బేతి రామ్మోహన్ రెడ్డికి చెందిన తన పశువుల కొట్టంలో అగ్ని ప్రమాదం జరిగింది. తన కొట్టంలో ఉన్న గడ్డి…
Read More »