జగిత్యాల
-
భూ భారతి చట్టం ప్రతీ పేదోనికిపట్టంమనీచొప్పదండి ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం అన్నారు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో ఎల్ కె. గార్డెన్లో నిర్వహించిన భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం పై మండల అధికారులు రైతులు సంపూర్ణ…
Read More » -
అదనపు వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సాయంత్రం సుమారు 06:00 గంటలకు కొడిమ్యాల గ్రామానికి చెందిన దుబ్బాక జమున, వయస్సు 26 సంవత్సరాలు, కులం…
Read More » -
పాఠశాలకు టీవీ బహుకరించిన ఉపాధ్యాయుడు
ప్రాథమిక పాఠశాల వీరాపూర్ విద్యార్థులకు దృశ్య శ్రావణ బోధన కొరకు అవసరమైన 20000/-రూపాయల విలువ గల టీవీ ని పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులు కన్నవేని మల్లారెడ్డి…
Read More » -
కరపత్రం ఆవిష్కరణ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ ప్రాథమిక పాఠశాల ముందస్తు బడిబాట కరపత్రమును జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము ఆవిష్కరించారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోని చేర్పించి, ప్రభుత్వ…
Read More » -
విద్యార్థులు వేసవి సెలవులను కళా నైపుణ్యం కు వినియోగించుకోవాలి
వేసవి సెలవులను చదువుతో పాటు, కళా నైపుణ్యం కోసం సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.నరేందర్ అన్నారు. రాయికల్ మండలంలోని రామాజిపేట్ ప్రభుత్వ ఉన్నత…
Read More » -
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరం ముగింపు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూకేజీ విద్యార్థులకు ప్రత్యేకంగా…
Read More » -
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ధర్మాజీపేట్, వడ్డేలింగాపూర్, బోర్నపెల్లి గ్రామాలలో భూపతిపూర్ సహకార సంఘం అధ్యక్షులు ఏనుగు ముత్యం రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభించారు.…
Read More » -
ఘనంగా కొవ్వొత్తులతో నివాళులు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం, రామాజీపేట గ్రామంలో లో పహల్గాం దాడిలో అమరులైన యాత్రికులకు పార్టీలకు అతీతంగా కొవ్వొత్తులతో నివాళులర్పించారు. రాయికల్ బస్టాండ్ నుండి గాంధీ విగ్రహం…
Read More » -
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిపై కోరుట్లలో జనసేన పార్టీ తీవ్ర నిరసన
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద హిందూ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కోరుట్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ దాడిలో 28 మంది…
Read More » -
పాకిస్తాన్ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణ రావు
జమ్ము కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహాల్గం లోని బైసారన్ లోయలో పాకిస్థాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ “ది రెసిస్టెన్స్ ఫ్రంట్”అనే ఉగ్రవాద ముష్కరులు జరిపిన…
Read More »