జగిత్యాల
-
అడవి పంది నీ వధించిన వారిని పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లింగాపూర్ గ్రామంలో అడవి పంది మాంసాన్ని విక్రయిస్తున్నాడన్న సమాచారంతో గ్రామానికి వెళ్లి తనిఖీలు చేయగా దండుగుల నరసయ్య వద్ద అడవి పంది…
Read More » -
కళ్యాణ మండపం నిర్మాణానికి విరాళం అందజేత
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామాజీపెట్ గ్రామ శ్రీ సీతా రామాలయం లోని కళ్యాణ మండపం నిర్మాణానికి దుబాయ్ వారధి సంఘం సభ్యులు అంత కలిసి 45,500…
Read More » -
ఉపాధ్యాయునికి ఆత్మీయ సత్కారం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేసిన సిరిపురం మహేష్ మెట్ పెల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్…
Read More » -
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి అప్పారావుపేట గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలనువ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గడ్డం జీవన్ రెడ్డి…
Read More » -
యువత సేవాభావం అలవర్చుకోవాలి
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనాన్ని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సందర్శించారు. ప్రతిమ ఫౌండేషన్ సహకారంతోజిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్…
Read More » -
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ రాయికల్ పరిధి లోని రామాజిపేట్,మూటపెల్లి, కొత్తపేట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ…
Read More » -
బీసీ రాజ్యాధికార సమితి జిల్లా కన్వీనర్ గా చిన్నలింబాద్రి గౌడ్
రాజ్యాధికార సమితి జిల్లా కన్వీనర్ గా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక,సామాజిక సేవకులు అనుపురం చిన్న లింబాద్రి గౌడ్ ను బీసీ రాజ్యాధికార సమితి…
Read More » -
దళారులను నమ్మి మోసపోవద్దు
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని ఉప్పుమడుగు ఫ్యాక్స్ చైర్మన్ దీటి…
Read More » -
సహకార అవగహన ర్యాలీ
అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని రాయికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అవగాహన ర్యాలీని గురువారం రోజున సంఘ నూతన కార్యాలయం నుండి బస్టాండ్ వరకు నిర్వహించారు.ఈ…
Read More » -
మొక్కజొన్నకు నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వస్తాపూర్ గ్రామంలో గడ్డం దీపక్ రెడ్డికి చెందిన మొక్కజొన్న పంటను గురువారం గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. తన పొలంలో ఉంచిన…
Read More »