జగిత్యాల
-
శ్రీ సీతారామచంద్రులకు పట్టు వస్త్రాలు సమర్పించిన జువ్వాడి కృష్ణారావు దంపతులు
కోరుట్ల పట్టణ సాయిరామ నది తీరాన శ్రీరామాలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి…
Read More » -
కమనీయం.. సీతారాముల కల్యాణం ..పల్లకి సేవలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ముత్యాల పందిళ్ళు… మంగళ వాయిద్యాలు.. వధూవరుల ఎదుర్కొల్లు… ముత్యాల తలంబ్రాలు.. పట్టు వస్రాలు, పుస్తేలు, మట్టేలు సమర్పించి… వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రఘువంశ రామయ్య… సుగుణాల సీతమ్మ…
Read More » -
ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
Read More » -
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి
యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజాహిద్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ…
Read More » -
బాబు జగ్జీవన్ రామ్ పేదల పక్షపాతి
భారతదేశ తొలి దళిత ప్రధాని బాధ్యతలు ఎంతో బాధ్యతతో నిర్వర్తించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి చేసుకోవడం ఎంతో శుభసూచకమని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం నాయకులు…
Read More » -
బాబు జగ్జీవన్ రామ్ మిని పంక్షన్ హాల్ కు 5లక్షల నిధులు మంజూరు
దేశ మాజీ ఉప ప్రదాని, సమత వాది పుజ్య డా. బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల పక్షన నిలబడి వారి అభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన…
Read More » -
బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ముందు కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొపెసర్ శ్రీ కొడిమ్యాల భూంరావ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు…
Read More » -
రజిత పాదుకల సమర్పణ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం దావన్ పల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామి వారికి మాలావత్ వెంకటేష్ దంపతులు శనివారం రజిత పాదుకలు సమర్పించారు. ఈ…
Read More » -
జిల్లా ప్రధాన కార్యదర్శిగా భూమయ్య
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన చిట్యాల భూమయ్య జగిత్యాల రూరల్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్…
Read More » -
ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చింతలూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పురోహితులు చెరుకు మహేశ్వర శర్మ వేద…
Read More »