జగిత్యాల
-
రామాలయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
కథలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామ సహిత ఆంజనేయ స్వామి ఆలయ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా ఇట్టెడి సంజీవ్ రెడ్డి ఉపాధ్యక్షులు తిక్క…
Read More » -
కోరుట్ల నూతన మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
కోరుట్ల పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మారుతి ప్రసాద్ ను శనివారం రోజున యూత్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి…
Read More » -
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులు కావాలి
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యక్రమ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి అన్నారు. జగిత్యాల…
Read More » -
యాదవుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుదాం-గనవేని మల్లేష్ యాదవ్
జగిత్యాల జిల్లాలో యాదవుల సంక్షేమమే లక్ష్యంగా యాదవులందరం ముందుకు సాగుదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..మెట్ పల్లిమండలం…
Read More » -
వాటర్ ప్యూరిఫైడ్ అందజేత
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని నాగారం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తుల కొరకు మాచర్ల హరిదాస్ వాటర్ ప్యూరిఫైడ్ అందజేశారు. ఈ సందర్భంగా దాత కుమారుడు రాజశేఖర్…
Read More » -
ఆర్థిక సహాయం అందజేత
చందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా శనివారం దుబాయ్ ఫోర్స్ 10 కంపెనీ గ్రూపు సభ్యులు కలిసి జమ చేసిన రూ.10,500…
Read More » -
ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలి
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆశయ సాధనకు కృషి చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అడ్ హక్ కమిటీ సభ్యులు సోమ…
Read More » -
విశ్వశాంతి లో ముందస్తు ఉగాది వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.పాఠశాల యాజమాన్యం ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థినీ విద్యార్థులందరికీ అందజేశారు.…
Read More » -
సమత …ఆత్మీయత…! .. .. మతసామరస్యానికి ప్రతీక రంజాన్
ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో పాటు హిందువులు సైతం పాల్గొని మత సామరస్యానికి అతీతంగా రంజాన్ మాసం నెల సమత… ఆత్మీయత కనిపిస్తోందని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ…
Read More » -
కోరుట్ల ఎమ్మెల్యే ప్రభుత్వ ఆస్పత్రిలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీతో ప్రత్యేక సమావేశం
కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ ఈ సందర్బంగా అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి నూతన భవనం గురించి అసెంబ్లీలో చర్చించానని, త్వరగా పనులు పూర్తీ చేయాలని తెలిపారు.. టీజిఐఐసి…
Read More »