జగిత్యాల
-
బాధితురాలికి లైఫ్ భీమా చెక్కు అందజేత
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన చడాల గంగారెడ్డి అనే వ్యక్తి గత కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మృతిచేందాడు. గంగారెడ్డి ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్సులో…
Read More » -
ఆర్థిక సహాయం అందజేత
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామంలో ఇటీవల మరణించిన జైత నారాయణ కుటుంబాన్ని పరామర్శించి 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన దుబాయ్ ఎల్లాల…
Read More » -
సర్వపాప హరణం పంచాంగ శ్రవణం
సర్వపాప హరణం పంచాంగ శ్రవణమని జ్యోతిష్య జ్ఞానరత్న అవార్డు గ్రహీత మునుగోటి రమేష్ శర్మ అన్నారు.బుధవారం జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో విశ్వావసు నామ సంవత్సర పంచాంగం…
Read More » -
జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులుగా న్యాయవాది ఆల్లె వనిత.
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది అల్లే(పుప్పాల) వనిత గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న న్యాయ మరియు సామాజిక సేవకు గుర్తింపుగా జిల్లా లీగల్…
Read More » -
ఎల్ఆర్ఎస్, ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్సు వంద శాతం పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి.ఎస్ లత
కోరుట్ల పట్టణ మున్సిపాల్ కార్యాలన్ని అదనపు కలెక్టర్ బి.ఎస్ లత ఆకస్మిక తనిఖీ చేసారు. అనంతరం మార్చి 31 లోగ ఎల్ఆర్ఎస్ అలాగే ఇంటి పన్ను, ట్రేడ్…
Read More » -
మతాలకతీతంగా సోదరబావం పెంపొందించాలి -డాక్టర్ పేట భాస్కర్
మత సామరస్యానికి ప్రతికగా నిలిచే రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ను బుధవారం తన నివాసంలో జమాతే…
Read More » -
రాజ్యాధికార సాధనే లక్ష్యంగా యాదవులందరం ముందుకు సాగుదాం -మల్లేష్ యాదవ్
రాజ్యాధికార సాధనే లక్ష్యంగా యాదవులందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. మెట్…
Read More » -
క్రీడాకారులను ప్రోత్సహించాలి టీషర్ట్స్ అందజేస్తున్న ఎజిబి గణేష్, బోలిశెట్టి శ్రీనివాస్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో ఎంపిఎల్ 3 మార్చి 29 న ప్రారంభమయ్యే కథలాపూర్ మండల క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో ఊట్…
Read More » -
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జన్మ నక్షత్ర ప్రత్యేక పూజలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని గోపూజ, పుష్పభిషేకం,అర్చన, ఆధ్యాత్మిక…
Read More » -
యువత ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలి
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్,…
Read More »