జగిత్యాల
-
విశ్వశాంతి పాఠశాలలో అంగరంగ వైభవంగా వీడ్కోలు సమావేశం
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో బుధవారము పదవ తరగతి విద్యార్థులకు తొమ్మిదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పదవ తరగతి…
Read More » -
అబ్దుల్ కలాం ఒలంపియాడ్ ప్రతిభ పరీక్షలో సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థుల విజయకేతానం
సిద్ధార్థ విద్యా సంస్థలు విద్యార్థుల విజయానికి పునాదులు ఇందులో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ప్రతిభకు కొదువలేదు ఏ ప్రతిభ పరీక్ష ఐనా సిద్ధార్థ పాఠశాల విద్యార్థులే రాష్ట్ర…
Read More » -
తెలంగాణ పత్రిక స్టేట్ నెట్వర్క్ ఇంచార్జ్ మార్గం ఆదిత్యకు పాత్రికేయ మిత్రుల ఆత్మీయ సన్మానం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ మార్గం ఆదిత్య తెలంగాణ పత్రిక దినపత్రిక తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఇంచార్జిగా నియమితులైన సందర్బంగా కొడిమ్యాల మండల…
Read More » -
భక్తుల చెంతకే రాములోరి కళ్యాణ ముత్యాల తలంబ్రాలు డిపో మేనేజర్ మనోహర్
శ్రీ భద్రాద్రి, సీతారాముల కళ్యాణం ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే ఆర్టీసీ అందజేస్తుందని కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. కోరుట్ల డిపోలో తలంబ్రాల బుకింగ్…
Read More » -
రోడ్డు, మురుగు కాల్వ, దోమల సమస్యలతో నరకయాతన అనుభవిస్తున్నా కాలనీ.
కోరుట్ల పట్టణం లోని కెసిఆర్ కాలనీ, నక్కలగుట్ట కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై బస్తీ బాట కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటి సభ్యుడు జి.తిరుపతి…
Read More » -
ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
గత ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరాటాలకు ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2025 ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బిల్లుకు…
Read More » -
నూతన విద్యుత్ నియత్రిక ప్రారంభం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా వడ్డెలింగాపూర్ సెక్షన్ విద్యుత్ ఏ.ఈ. రాజేశం ఆధ్వర్యంలో రూ.2లక్షలతో ఏర్పాటు చేసిన సింగిల్…
Read More » -
విద్యార్థులు ఉన్నత చదువులతో ముందుకు సాగాలి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు మాజీ సర్పంచ్ మండ రమేష్ ఎగ్జామ్ ప్యాడ్స్, కంపాస్ బాక్స్,ఇతర ఎగ్జామినేషన్…
Read More » -
టి యు జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా ఈదుల లక్ష్మణ్ నియామకం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ కు చెందిన ఈదుల లక్ష్మణ్ ను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు…
Read More » -
తడి పొడి హానికరమైన చెత్త, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై అవగాహన
మున్సిపల్ కమిషనర్ వి. రామకృష్ణ ఆదేశాలతో స్వచ్ఛ – సర్వేక్షన్ 2024-25 లో భాగంగా ప్రజలకి మున్సిపల్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత అలాగే తడి చెత్త, పొడి…
Read More »