జగిత్యాల
-
ఆకస్మిక తనిఖీ కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జిల్లా రాయికల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమగ్ర ఇంటింటి సర్వే డాటా ఎంట్రీని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆన్లైన్లో నమోదు…
Read More » -
కన్నుల పండుగగా ఆరట్టు ఉత్సవం..
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో అయ్యప్ప ఆరట్టు ఉత్సవాన్ని శుక్రవారం కన్నుల పండుగగా నిర్వహించారు. అయ్యప్ప ఆలయం నుంచి పురవీధుల గుండా ఉత్సవ మూర్తిని వైభవంగా ఊరేగింపు…
Read More » -
ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామం లో అంబేద్కర్ సంఘము (మాల) ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ విగ్రహానికి…
Read More » -
అంగరంగ వైభవంగా ఆరట్టు ఉత్సవం…
కోరుట్ల పట్టణంలోని స్థానిక శ్రీ మహాదేవ స్వామి దేవాలయంలో ఉన్న కోనేరులో అయ్యప్ప ఉత్సవమూర్తికి శ్రీ పాలెపురాంశర్మ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు మంగళ స్నానాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.…
Read More » -
కథలపూర్ మండల ఏ ఎం సి వైస్ చైర్ పర్సన్ పులి శిరీషను ఘనంగా సన్మానం
కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన పులి శిరీష హరి ప్రసాద్ ను కథలాపూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్ పర్సన్ గా నియమితులైన…
Read More » -
కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇంద్రాల హరీష్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా జోగన్ పల్లి గ్రామానికి చెందిన ఇంద్రాల హరీష్ ఎన్నికయ్యారు. ఈ…
Read More » -
విద్యార్థులకు టీషర్ట్ లు అందజేత
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఆల్లిపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త పొలస శ్రీధర్ 60 టీషర్ట్ లు ఉచితంగా…
Read More » -
రాయికల్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా జలంధర్ రెడ్డి
జగిత్యాల జిల్లా రాయికల్ మండల యూత్ కాంగ్రెస్ ఎన్నికలు సెప్టెంబర్ లో జరగగా ఫలితాలు బుధవారం రోజున సాయంత్రం విడుదల కాగా అధ్యక్షులు గా ఏలేటి జలంధర్…
Read More » -
బంగ్లాదేశ్ హిందువుల పై దాడులకు నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో నిరసన ర్యాలీ
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జగిత్యాల పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో పట్టణం లోని టౌన్ హల్ నుండి పట్టణ వీధుల గుండా నిరసన…
Read More » -
దివ్యాంగులు మానసికంగా ఎంతో యోగ్యులు
శారీరక వైకల్యాలు ఉన్నప్పటికీ దివ్యాంగులు మానసికంగా ఎంతో యోగ్యులని పాఠశాలసముదాయం ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్ అన్నారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాలను పురస్కరించుకొని రాయికల్ మండల పరిషత్ ప్రాథమిక…
Read More »