జగిత్యాల
-
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కు నివాళులు అర్పించిన దూలూర్ గ్రామస్తులు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూలూర్ గ్రామంలో పారిశ్రామిక దిగ్గజం అయిన రతన్ టాటా మరణ వార్త విని గ్రామస్తులు ఎంతో ద్రిగ్భాంతికి లోనయ్యారు. ఆయన దేశానికి…
Read More » -
ఇటీవల మరణించిన పత్రి లక్ష్మీ పిల్లలకు 5,000 ఆర్థిక సహాయం చేసిన రుద్ర రచన
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన పత్రి లక్ష్మి రెక్కడితే గాని డొక్కాడని కుటుంబం వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న సమయంలో…
Read More » -
ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఊట్ పల్లి యువకుడు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన చెన్నవేని నమిలి – భూమయ్య దంపతుల కుమారుడు చెన్నవేని సాగర్ ఇటీవల ప్రభుత్వం…
Read More » -
దుర్గమ్మ బోనాలు
కోరుట్ల పట్టణం శ్రీ దుర్గా దేవాలయం (కాలేజ్ గ్రౌండ్ ) ఆధ్వర్యంలో దేవి శరన్నవారోత్సవాలని పురస్కరించుకొని బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెండెం గణేష్…
Read More » -
ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ప్రారంభం
సిడీఎంఏ మరియు జిల్లా కలెక్టర్ ల ఆదేశాల మేరకు మునిసిపల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ ను మునిసిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య,…
Read More » -
విజేత స్టూడెంట్ కౌన్సెలింగ్ సెంటర్ ను సందర్శించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డా. బూర్ల నరేష్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో విజేత స్టూడెంట్ కౌన్సెలింగ్ సెంటర్ ను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బూర్ల నరేష్…
Read More » -
హిందూ బంధువులు సనాతన ధర్మ పరిరక్షకులు ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొనలి
కొరుట్ల పట్టణంలో సనాతన ధర్మ పరిరక్షణ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరగబోయే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకై తలపెట్టిన భారీ ర్యాలీలో పాల్గొనాలని హిందూ ధర్మ…
Read More » -
బతుకమ్మ ఆడిన మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య
కోరుట్ల పట్టణం మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, మహిళ కౌన్సిలర్లు అలాగే మున్సిపల్ మహిళా సిబ్బంది, ఆర్పి…
Read More » -
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల పట్టణం గాంధీ రోడ్ లో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రంజిత్ యువసేన ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవి అమ్మవారికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
Read More » -
ఆరెల్లి కిషోర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్ లో ఆరెల్లి కిషోర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా…
Read More »