జగిత్యాల
-
మేదరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయికల్ మండల మహేంద్ర మేదరిసంఘం ఆధ్వర్యంలో భరతమాత విగ్రహం నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎమ్మార్వో…
Read More » -
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన జగిత్యాల జిల్లా బి.ఆర్.ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు..
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ మూడు విడతలుగా చేసినప్పటికీ రైతులకు ఇంకా రుణమాఫీ కాక రాష్టంలో జిల్లాల వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని రేషన్ కార్డ్, ఆధార్…
Read More » -
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ‘గల్ఫ్ సంక్షేమ బోర్డు’ ఏర్పాటు పట్ల హార్షం -జిల్లా గ్రంథాలయ సంస్థ మజీ డైరక్టర్ గుగ్గిల్ల సురేష్ గౌడ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడినా 10 నెలలోనే గల్ఫ్ కార్మికుల విషయంలో తమ చిత్తశుద్దిని నిరూపించుకున్నారాని జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ…
Read More » -
కోరుట్ల వ్యవసాయ మార్కెట్ లో ప్రజా పాలన దినోత్సవం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ పన్నాల అంజిరెడ్డి
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యాలయంలో చైర్మన్ పన్నాల అంజిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో వైస్ చైర్మన్…
Read More » -
శ్రీ వేంకటేశ్వర మనుమయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర విశ్వబ్రాహ్మణ మనుమయ సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి సుమారుగా 400 భక్తులకు అన్నదానం…
Read More » -
ప్రజాపాలన దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మంగళవారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు నందు ఉపాధ్యాయులు జెండా ఆవిష్కరణ…
Read More » -
ఉత్తమ ఉపాధ్యాయునికి శ్రీ వెంకటేశ్వర మనమయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం “జ్యోతిష్య రత్న బిరుదు” ప్రదానం.
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన గట్టుపల్లి రమేష్ కుమార్ జడ్పిహెచ్ఎస్ కడెం పాఠశాలలో పనిచేస్తూ సెప్టెంబర్ 05న నిర్మల్ కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుని…
Read More » -
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణా రావు
తెలంగాణ ప్రజలు సుపరిపాలన కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, కోరుట్ల ఎమ్మెల్యే మాత్రం ఇంకా ఫామ్ హౌజ్ భ్రమ లోనే ఉన్నారని, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…
Read More » -
జాతీయ జెండా ఆవిష్కరణ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని గ్రామపంచాయతీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ కార్యదర్శి రాజేష్ కుమార్ అనంతరం…
Read More » -
పాఠశాలలో ప్రజా పాలన దినోత్సవం.. జెండా ఆవిష్కరణ చేసిన ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు..
కోరుట్ల పట్టణ యస్.ఆర్.యస్.పి క్యాంప్ గడి పాఠశాలలో మంగళవారం రోజున ఉదయం ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకంను ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు ఆవిష్కరించారు. తెలంగాణ…
Read More »