జగిత్యాల
-
డిసిసి అధ్యక్షులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
మెట్ పల్లి పట్టణంలో టిపిసిసి డెలిగేడ్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాల మేరకు వారి నివాసంలో అడ్డూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన వ్యవసాయ కమిటీ…
Read More » -
చలివేంద్రం ప్రారంభం…
కోరుట్ల పట్టణ 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చిట్యాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక వార్డులో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఇట్టి చలివేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ…
Read More » -
జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలి
భారత మజీ ఉప ప్రధాని, సమాతవాది, పూజ్యశ్రీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో వెంటనే ఏర్పాటు చేయాలని గత పదకొండు సంవత్సరాలుగా…
Read More » -
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సన్న బియ్యం పంపిణీ
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్…
Read More » -
యాదవులకు గుర్తింపు దక్కే వరకు పోరాడదాం
జనాభా ప్రాతి పదికన యాదవులకు గుర్తింపు ప్రాధాన్యత దక్కే వరకు యాదవులందరం కలిసి కట్టుగా పోరాడదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని…
Read More » -
కడమెడ కళాసాహితి ఆధ్వర్యంలో కవిలు సమ్మేళనం సన్మానం
కొడిమ్యాల మండల కేంద్రంలోని అక్షయ గార్డెన్ లో సోమవారం రోజున కడమెడ కళాసాహితీ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కవులు, కళాకారులు ఉగాది పండుగ…
Read More » -
జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నాయిని సురేష్ కు సన్మానం…
కోరుట్ల పట్టణం జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జగిత్యాల జిల్లా నూతన అధ్యక్షులుగా నియతులైన నాయిని సురేష్ ని శాలువాతో సన్మానించి…
Read More » -
ఆల్ ఇండియా ఖో ఖో సివిల్ సర్వీస్ జట్టు కేప్టెన్ గావాసం నవీన్ కుమార్ ఎంపిక
ఆల్ ఇండియా ఖో ఖో సివిల్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ లో నిర్వహించిన ఖో ఖో పోటీల్లో తెలంగాణ ఖో ఖో సివిల్ సర్వీస్ జట్టు…
Read More » -
జువ్వాడి భవన్ లో పంచాంగ శ్రవణం…
కోరుట్ల పట్టణ జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్ లో ఆదివారం విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ…
Read More » -
స్వర్గీయ ఎన్టీఆర్ కు వెంటనే భారతరత్న ప్రకటించాలి
కోరుట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43,వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
Read More »