జగిత్యాల
-
నెల రోజుల్లో ప్రజలకు శుద్ధ జలం అందించాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు శుద్ధ జలం అందించే ఉద్దేశంతోనే ఫిల్టర్ బెడ్ మరమ్మత్తులు 14 కోట్ల నిధులు మంజూరు చేశారని కరీంనగర్ పట్టభద్రుల…
Read More » -
సిపిఆర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే బాధ్యతగా స్పందించి తోటి వ్యక్తుల ప్రాణాలను కాపాడి ప్రాణ దాతలు కావాలని కరీంనగర్, నగునూరు ప్రతిమ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సూర్య…
Read More » -
భక్తులు ధర్మో రక్షతి రక్షితః పాటించాలి
కోరుట్ల అతి పురాతన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ బుర్ర భాస్కర శర్మ చే భాగవత సప్తాహం ప్రవచన కార్యక్రమం ఆరవ రోజు ఆసక్తికరంగా…
Read More » -
శ్రీ సీతారాముల కళ్యాణం లో పాల్గొనండి సకల సమస్యల నుండి విముక్తి పొందండి
కోరుట్ల పట్టణంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన శ్రీ సీతారామాలయం లో ప్రతి యేటా శ్రీ సీతారాముల కళ్యాణం నిత్య నూతనంగా వైభవోపేతంగా నిర్వహించడం ఇక్కడ కోరుట్ల పట్టణ…
Read More » -
సర్పరాజ్పల్లి గ్రామం లో ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఎంపీడీవో వోదెల రామకృష్ణ
కోరుట్ల మండలంలోని సర్పరాజ్పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను ఎంపిడీవో రామకృష్ణ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు అందరూ వినియోగించుకోవాలని, పనిని నాణ్యంగా చేస్తూ…
Read More » -
గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఇద్దరి యువకుల అరెస్టు
జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపీఎస్ అదేశాల మేరకు, మెట్ పల్లి డీఏస్పీ ఏ. రాములు పర్యవేక్షణలో, కోరుట్ల సీఐ బి. సురేష్ బాబు అద్వర్యంలో…
Read More » -
రాయికల్ మండలంలో నాటు తుపాకీ కలకలం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామాజీపేట గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.గ్రామంలో సదరు వ్యక్తుల కదలికలపై అనుమానం రావడంతో…
Read More » -
రైతుల ముందస్తు అరెస్ట్
ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు రుణమాఫీ,పసుపు కు మద్దతు ధర, రైతు భరోసా అమలు చేయాలని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి…
Read More » -
సమస్యను పరిష్కరించిన ఎంపిఓ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామంలోని ఎస్.సి కాలని లో ఎండకాలానికి ముందే నీటి కోరత ఏర్పాడిందని కాలనీ కి సంబందించిన బోరు మోటర్ గత…
Read More » -
అధికారికంగా గుర్తింపు కల్పించేలా శిక్షణ అందించాలి
వైద్యులకు అనుబంధంగా వైద్య సేవలు అందించడంలో గ్రామీణ వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమని అధికారికంగా ప్రభుత్వం శిక్షణ అందించాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.…
Read More »