జగిత్యాల
-
ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు
కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో నేషనల్ సెంటర్ ఫర్ షెనాన్సియల్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో ఆర్థిక అక్షరాస్యత పై సీనియర్ సిటిజన్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.…
Read More » -
ఎన్సీఎఫ్ఈ వారి సహకారం తో విడ్స్ మేడిపల్లి సీఎఫ్ ఎల్ ఆధ్వర్యంలో బ్యాంకు లావాదేవీలపై అవగాహన సదస్సు
ఆర్బిఐ వారి సహకారంతో విడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మేడిపల్లి సీఎఫ్ ఎల్ సెంటర్ వారిచే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల కృష్ణవేణి టాలెంట్…
Read More » -
చింతలపల్లి గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఆదిత్య హాస్పిటల్
సోమవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 71 వ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ కొడిమ్యాల…
Read More » -
కేంద్ర ప్రభుత్వ ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం
కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ఏలేటి మమత-నర్సింహారెడ్డి అంకితభావంతో, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అందిస్తున్న కేంద్ర నిధుల సహకారంతో, ఈజీఎస్…
Read More » -
ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపించాలని పట్టభద్రుల ఇంటింటా ప్రచారం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కొడిమ్యాల పిఎన్ఆర్ టీం పీఆర్వో రేకులపల్లీ…
Read More » -
టియుడబ్ల్యూజే హెచ్143 మండల ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవ ఎన్నిక
జగిత్యాల జిల్లా ఆదివారం కొడిమ్యాల మండలం టీయూడబ్ల్యూజే హెచ్ 143 ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ రఫీ ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మండల…
Read More » -
సేవాలాల్ చూపిన మార్గంలో నడుచుకోవాలి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం దావనపల్లి గ్రామంలో సంస్థ శ్రీ సేవాలాల్ 286వ జయంతి సందర్భంగా ఆదివారం భోగ్ బండారు కార్యక్రమం నిర్వహించారు. సంఘ అధ్యకులు శ్రీ…
Read More » -
రాయికల్ లయన్స్ క్లబ్ కు ఉత్తమ బ్యానర్ ప్రజెంటేషన్ అవార్డు
మంచిర్యాల జిల్లా జన్నారంలో జరిగిన లయన్స్ క్లబ్ రీజన్ మీట్ కార్యక్రమంలో బ్యానర్ ప్రజెంటేషన్ భాగంలో భాగంగా కుంభమేళ విశిష్టతను ప్రదర్శించిన రాయికల్ లయన్స్ క్లబ్ కు…
Read More » -
జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ ఎంపిక పోటీలు
జగిత్యాల వివేకానంద స్టేడియం నందు ఉదయం 10 గంటల నుండి జగిత్యాల జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ బాలుర మరియు బాలికల సెలక్షన్స్ నిర్వహించబడతాయని అమెచ్యూర్…
Read More » -
మైనారిటీల హక్కుల కోసం పోరాటం మొహమ్మద్ ముజాహిద్
తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం ₹3300 కోట్లు బడ్జెట్ కేటాయించినప్పటికీ, గత ఏడాదిలో కేవలం ₹1100 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన నిధులు కొత్త…
Read More »