జగిత్యాల
-
తెలంగాణ రాష్ట్ర జూనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ఫ్లీడర్ గా గోనె రాజేష్ ఖన్నా
కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది గోనె రాజేష్ ఖన్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అసిసింట్ గవర్నమెంట్ ఫ్లీడర్ గా నియమిస్తూ…
Read More » -
ఏ జి పి ని సన్మానించిన జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల న్యాయస్థానంలో ప్రభుత్వ సహాయ న్యాయవాది( ఏ జి పి) గా నియమితులైన గోనె రాజేష్ ఖన్నాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు…
Read More » -
యోగాలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి
గత మూడు రోజుల క్రితం హైదరాబాదు నగరంలో జరిగిన ఐదు రాష్ట్రాల యోగ విన్యాసాల పోటీలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రాంతానికి చెందిన…
Read More » -
ఉత్సహంగా 10 వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-2006 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని, విద్యార్థులు అందరు కలిసి 18 సంవత్సరాల…
Read More » -
అమ్మవారి పూజలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల మండలం చిన్న మెట్పల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు గ్రామంలోని దుర్గాదేవి మండపంలో అమ్మవారికి…
Read More » -
అక్షితను అభినందించిన జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల పట్టణం అర్బన్ హౌసింగ్ కాలనీకి చెందిన తుమ్మదీ అక్షిత ఎంసెట్ లో 2914వ ర్యాంక్ తో మెడిసిన్ లో సీటు సాధించింది, ఇట్టి విసాయం తెలుసుకున్న…
Read More » -
దుర్గా మాత మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు మహా చండి దేవి అవతారంలో దర్శమించిన అమ్మవారికి ప్రత్యేక పూజలు…
Read More » -
ఎస్జిటి ఎస్టీ విభాగంలో జిల్లా మొదటి ర్యాంకు సాధించిన తుర్తి వాసి
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 30 న (సోమవారం రోజున) ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో కథలాపూర్ మండలంలోని తుర్తి గ్రామానికి చెందిన లావుడ్య స్వామి – పద్మ అనే…
Read More » -
నూలు డిపో ఏర్పాటుకై 50 కోట్లు కేటాయింపు
వేములవాడ కేంద్రంగా యారన్(నూలు) డిపోను ఏర్పాటు చేసి.. రూ .50 కోట్ల నిధులను కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉప ముఖ్య మంత్రి బట్టి…
Read More » -
ఊట్ పల్లిలో దుర్గామాత పూజలు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో దుర్గామాత మండపం వద్ద భక్తులు ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి గ్రామం సుభిక్షంగా…
Read More »