జగిత్యాల
-
జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా ఉపాధ్యక్షురాలు నియామకం
జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా ఉపాధ్యక్షురాలుగా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన చౌడారపు పావని ని నియమిస్తూ,జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి నియామకపు పత్రాన్ని…
Read More » -
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణములో పద్మశాలి సేవా సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి…
Read More » -
సర్వసభ్య సమావేశం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ భూపతిపూర్ గ్రామంలో సర్వ సభ్య సమావేశం అధ్యక్షులు ఏనుగు ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ముత్యం రెడ్డి మాట్లాడుతూ సహకార…
Read More » -
సన్మానం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ మీటింగ్ లో భాగంగా సమావేశానికి విచ్చేసిన మండల విద్యాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన…
Read More » -
తహసిల్దార్ కార్యాలయములో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండల తహసిల్దార్ కార్యాలయములో శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి తహసిల్దార్ యం.ఎ. ఖయ్యుం, నాయబ్…
Read More » -
ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి యందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఆర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన ” కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి”కార్యక్రమం ఘనంగా…
Read More » -
ఘనంగా పోషణ మాసం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో మండల స్థాయి పోషక ఆహార మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్…
Read More » -
మన ప్రెస్ క్లబ్ కార్యవర్గ విస్తరణ నూతన కమిటీ బాధ్యతలు నేటి నుంచి అమలోకి అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్
గత రెండు సంవత్సరాల క్రితం ఏర్పడిన మన ప్రెస్ క్లబ్ కోరుట్ల పూర్తిస్థాయి కార్యవర్గ విస్తరణ గురువారం మన ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్,…
Read More » -
కోరుట్ల ఐఎంఏ అధ్యక్షులుగా రేగొండ.రాజేష్
కోరుట్ల ఐఎంఏ అధ్యక్షులుగా రేగొండ. రాజేష్ ఎన్నికయ్యారు. అదేవిధంగా సెక్రటరీ గా, కటుకం. జగదీశ్వర్, ట్రెజరరీగా గండ్ర.అన్వేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా రేగొండ. రాజేష్ ఐఎంఏ అధ్యక్షులుగా…
Read More » -
దుకాణాలలో ఆకస్మిక తనిఖీ ప్లాస్టిక్ వినియోగిస్తున్న వారికి జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు
కోరుట్ల పట్టణంలోని ప్లాస్టిక్ ఏజెన్సీలు అలాగే కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీన పరుచుకొని 6 వేల…
Read More »