కథలాపూర్
-
ప్రైవేట్ స్కూల్ బస్సులు మా ఊరికి రావొద్దు అంటున్న పెగ్గెర్ల గ్రామస్తులు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు ఆ గ్రామస్తులంతా కలిసి ప్రైవేట్ పాఠశాల బస్సులను ఆపేశారు.…
Read More » -
ఊట్ పల్లి పటేల్ యూత్ ఆధ్వర్యంలో కట్ట మైసమ్మ, దుర్గమ్మ లకు బోనాలు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో పటేల్ యూత్ ఆధ్వర్యంలో కట్ట మైసమ్మకు మరియు దుర్గమ్మ కు బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.…
Read More » -
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ…
Read More » -
రైతులకు తలనొప్పిగా మారిన దొంగల బెడద
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ లో ఆత్మకూర్ కి చెందిన రైతులు పెగ్గెర్ల గ్రామ శివారులో ఉన్న వరద కాలువకు మోటార్లు పెట్టుకుని పైపుల…
Read More » -
విద్యార్థులకు తప్పని బస్సు తిప్పలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన మొదటి హామీ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఈ ఫ్రీ బస్సు కారణంగా ఎంత మందికి…
Read More » -
బీజేవైఎం ఆధ్వర్యంలో ఎస్సైకి వినతిపత్రం అందజేత
కథలాపూర్ మండలకేంద్రంలో గల బీజేవైఎం నాయకులు బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా గోవులను తరలించకుండా మండల సరిహద్దు గ్రామమైన కలికోట శివారులో వెంటనే చెక్ పోస్ట్ ఏర్పాటు…
Read More » -
ఎనిమిది మంది పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్సై
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో శనివారం సాయంత్రం సమయంలో తాండ్రియాల గ్రామ శివారులో 8 మంది వ్యక్తులు మూడు పత్తలాట ఆడుతూ పట్టుబడగా వారి…
Read More » -
ప్రభుత్వ బడిబాట కార్యక్రమం ప్రభుత్వ బడిలో చదవాలి ప్రగతికి వెలుగు నింపాలి
మండలంలోని అంబారిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొలుగూరి కిషన్ రావు, మాట్లాడుతూ ప్రభుత్వ బడి బాట కార్యక్రమం ఎంతగానో ప్రాముఖ్యతని ఇస్తుంది విద్యార్థిని విద్యార్థులు…
Read More » -
కృతజ్ఞతలు తెలిపి పాలాభిషేకం చేసిన దుంపేట మత్స్యకారులు రైతులు గ్రామ ప్రజలు
మండలంలోని దుంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయిన వర్షకాలం అతిగా కురిసిన వర్షాల కు దుంపేట ఊర చెరువు తెగిపోగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్…
Read More » -
12 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్సై
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో శుక్రవారం సాయంత్రం సమయంలో సిరికొండగ్రామ శివారులో పత్తాలాట ఆడుతుండగా పన్నెండు మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి…
Read More »