కథలాపూర్
-
తెలంగాణ ప్రభుత్వానికి పాలాభిషేకం
కథలాపూర్ మండల కేంద్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా యాదవ- కురుమ కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రజా…
Read More » -
చదువుతో కాదు దోమలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో గుంత నీరుతో నిండిపోయింది అందులో నీరు నిలిచి పోవడం వల్ల దుర్వాసన రావడమే కాకుండా…
Read More » -
తక్కళ్లపల్లి విద్యార్థులు హ్యాట్రిక్ సాధించాలి
గత 15 సంవత్సరాలు గా SSC పరీక్షల్లో తక్కల్లపల్లి విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధిస్తున్నారు గత రెండు సంవత్సరాలు గా కథలాపూర్ మండలం లోనే కాకుండా…
Read More » -
సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని వినతి పత్రం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల అధ్యక్షుడు కయితి నాగరాజ్, వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కాశావత్రి వంశీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో ప్రజా…
Read More » -
ప్రాథమిక ఉన్నత పాఠశాల పరహరి గోడ నిర్మాణానికి భూమి పూజ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పెళ్లి గ్రామంలో మూడు లక్షలతో చేపట్టే ప్రాథమిక ఉన్నత పాఠశాల పరహరి గోడ నిర్మాణానికి బుధవారం రోజున గ్రామా పెద్దమనుషులు…
Read More » -
విద్యార్థుల ప్రగతే దేశ ప్రగతి
మండలంలోని తూర్తి ప్రాథమిక పాఠశాల ఆవరణంలోని పిల్లల యొక్క బావి భవిష్యత్తును పిల్లల చేతిలొ మరియు తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది పాఠశాల ఆవరణంలోని పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం…
Read More » -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట జడ్పీ హైస్కూల్లో 2002 – 2003 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం…
Read More » -
కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని చింతకుంట, అంబారిపేట, పోతారం, గంభీర్ పూర్ గ్రామాల్లోని ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో…
Read More » -
నూతన ఆర్ఎంపి కథలాపూర్ మండల అధ్యక్షుడిగా ఏజీబీ మహేందర్..
కథలాపూర్ మండలంలోని శుక్రవారం రోజున ఆర్ఎంపి, పి.ఎం.పి లా సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షులుగా ఏజీబి మహేందర్, ఉపాధ్యక్షుడిగా బత్తిని శ్రీనివాస్…
Read More » -
మధ్యాహ్నం భోజనానికి వంట సామాగ్రి అందజేసిన మూదం మనోజ్ కుమార్ తన జన్మదిన సందర్భంగా
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన ముదాం మనోజ్ కుమార్ తన జన్మ దినం సందర్భంగా 11వేల రూపాయల విలువైన వంట సామాగ్రిని మధ్యాహ్న…
Read More »