కథలాపూర్
-
ఇటీవల మరణించిన పత్రి లక్ష్మీ పిల్లలకు 5,000 ఆర్థిక సహాయం చేసిన రుద్ర రచన
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన పత్రి లక్ష్మి రెక్కడితే గాని డొక్కాడని కుటుంబం వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న సమయంలో…
Read More » -
ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఊట్ పల్లి యువకుడు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన చెన్నవేని నమిలి – భూమయ్య దంపతుల కుమారుడు చెన్నవేని సాగర్ ఇటీవల ప్రభుత్వం…
Read More » -
దుర్గా మాత మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు మహా చండి దేవి అవతారంలో దర్శమించిన అమ్మవారికి ప్రత్యేక పూజలు…
Read More » -
ఎస్జిటి ఎస్టీ విభాగంలో జిల్లా మొదటి ర్యాంకు సాధించిన తుర్తి వాసి
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 30 న (సోమవారం రోజున) ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో కథలాపూర్ మండలంలోని తుర్తి గ్రామానికి చెందిన లావుడ్య స్వామి – పద్మ అనే…
Read More » -
నూలు డిపో ఏర్పాటుకై 50 కోట్లు కేటాయింపు
వేములవాడ కేంద్రంగా యారన్(నూలు) డిపోను ఏర్పాటు చేసి.. రూ .50 కోట్ల నిధులను కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉప ముఖ్య మంత్రి బట్టి…
Read More » -
ఊట్ పల్లిలో దుర్గామాత పూజలు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో దుర్గామాత మండపం వద్ద భక్తులు ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి గ్రామం సుభిక్షంగా…
Read More » -
సిరికొండ లో సామూహిక కుంకుమార్చన పూజ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో శనివారం రోజున పురోహితులు నారంభట్ల నరేష్శర్మ ఆధ్వర్యంలో దుర్గామాత సన్నిధిలో భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు.…
Read More » -
వరద కాలువలో మృతదేహం లభ్యం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన మల్లేశం మృతదేహం మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామ శివారులోని వరద కాలువలో లభ్యమైంది. పోస్ట్ మార్టం నిమిత్తం…
Read More » -
బతుకమ్మ,దసరా ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా చేయాలి
రానున్న బతుకమ్మ,దసరా పండగ ఉత్సవాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం…
Read More » -
పాము కాటుతో మహిళ రైతు కూలీ మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో పాముకాటుకు గురై ఓ మహిళా రైతు కూలీ మృతి చెందింది.గ్రామానికి చెందిన పత్రీ లక్ష్మి(30) అనే మహిళ రైతు…
Read More »