కొడిమ్యాల
-
పూడూరు రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు రైతు వేదిక లో మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది. వేసవి పంటలలో యాజమాన్య పద్ధతులు,…
Read More » -
జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల ను తనిఖీ
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూడూరు రామకృష్ణాపూర్ పాఠశాలలను ఎస్సీఈఆర్టీ ఫ్యాకల్టీ అయినటువంటి పిడిఎల్ గణపతి శర్మ మరియు, జగన్మోహన్. పాఠశాలలో…
Read More » -
వేసవి కాలంలో వచ్చే అధిక లోడును తట్టుకునే విధంగానినియోగదరులకు నిరంతర విద్యుత్ సరఫరా
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని కార్యాచరణ లో భాగంగా కొడిమ్యాల బైపాస్ రోడ్డు లో గల -ఎస్ ఎస్ అరవై మాడు-వాద్ధ కె వి కె.…
Read More » -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చొక్కాల సాయికుమార్ కి హార్దిక సహాయం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని చొక్కాల సాయికుమార్ కి హాస్పిటల్ నందు చికిత్స నిమిత్తం కొడిమ్యాల ముదిరాజ్ సంఘం మూడవ గెండే తరుపున నలబై వేయ్యిల రూపాయలు…
Read More » -
ఈ సంవత్సరం మామిడికాతలో తీవ్ర వ్యత్యాసం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో ప్రతి సంవత్సరము మామిడి తోటలు విరగబూసినా, చివరికి పూత అంతరాలిపోయి, తోట మొత్తంలో ఒకటి రెండు చెట్లు మాత్రమే…
Read More » -
ఎమ్మార్పీఎస్ దళిత సంఘాలు నిరసన
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సారంగాపూర్ మండలంలోని నాగునూరు గ్రామంలో భారతరత్న రాజ్యాంగ గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్, విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు…
Read More » -
జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్ మండలంలోని పలు గ్రామాలు సందర్శన
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని పలు గ్రామాలలో పర్యటించారు. నమిలకొండ గ్రామంలో ఏఈఓ లు చేస్తున్నటువంటి డిజిటల్ క్రాప్ సర్వే ని పరిశీలించడం జరిగింది. పూడూరు…
Read More » -
కే జీ బీ వీ స్కూల్ పిల్లలకి పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణి
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని కేజీబీవీ కస్తూర్బా పాఠశాల సంద్రళ్లపల్లి పిల్లలకి పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణి చేసిన మేమున్నాం స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు…
Read More » -
ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్ లో భాగంగా తిర్మలాపూర్ సందర్శన
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో ట్విన్నిoగ్ ఆఫ్ స్కూల్ లో భాగంగా ఎంపీపీస్ రాంసాగర్ విద్యార్థులు ఎంపీపీఎస్ తిర్మలాపూర్, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను సందర్శించారు. ఇందులో…
Read More » -
నర్సరీలో పెచ్చే మొక్కలు వర్షాకాలంలో నాటుటకు రావిప్ విద్యార్థులు నర్సరీ సందర్శన
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పూడూరు గ్రామంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా పెంచిన నర్సరీని, రావిప్ విద్యార్థినులు స్రవంతి, స్పందన,…
Read More »