కొడిమ్యాల
-
రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులు ఉపయోగించుకోవాలి -మండల వ్యవసాయ అధికారి పి. జ్యోతి
ప్రతి మంగళవారం రైతువేదికల్లో నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది. వరి పంటలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్య రక్షణ చర్యల గురించి, వరి…
Read More » -
భళా…. మాస్టారు….
కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మడి హరికృష్ణ ప్రసాద్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఎంపీపీఎస్ నూకపల్లి మల్యాల మండలంలో పనిచేస్తున్నారు. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా బడిని…
Read More » -
బొలెరో వాహనం లారీ ఢీ -వ్యాన్ డ్రైవర్ మృతి
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి జగిత్యాలకు పాలప్యాకెట్ల లోడుతో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాల లోడుతో…
Read More » -
బిజెపి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పర్యటించడం జరిగింది. బిజెపి కి మద్దతుగా ప్రజలంతా కలిసి ఓటు వేయాలని నరేంద్ర మోడీ ని ముచ్చటగా…
Read More » -
చిన్నారి గుండె చికిత్స కోసం ఆర్ధిక సహాయం
కొడిమ్యాల మండల కేంద్రము లోని చిలివేరి నరేష్ శరణ్య దంపతుల కూతురు ధన్విక నాలుగు నెలల పాప కు గుండెకు రంద్రం ఉందని వైద్యులు తెలపగా చికిత్స…
Read More » -
సాయి మందిరంలో అన్నదానం
కొడిమ్యాల మండల కేంద్రము లోని సాయి బాబా ఆలయం లో గురువారం పౌర్ణిమ సందర్భo గా అన్న దానం చేశారు.నిఖిల్ ,మానసల పుత్రిక జన్మ దినాన అన్నదానం…
Read More »