కోరుట్ల
-
వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల సమర్పణ
శ్రీరామనవమి సందర్భంగా కోరుట్ల పాత బజార్ లోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవానికి వాసవి వనిత క్లబ్…
Read More » -
పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ
కోరుట్ల పట్టణంలోని పి.బి. గార్డెన్స్ లో లిటిల్ జీనియస్ హై స్కూలులో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు వీడ్కోలు పార్టీని నిర్వహించారు.పాఠశాల కరస్పాండెంట్ బండి మహాదేవ్…
Read More » -
శ్రీ సీతారామచంద్రులకు పట్టు వస్త్రాలు సమర్పించిన జువ్వాడి కృష్ణారావు దంపతులు
కోరుట్ల పట్టణ సాయిరామ నది తీరాన శ్రీరామాలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి…
Read More » -
ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
Read More » -
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి
యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజాహిద్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ…
Read More » -
బాబు జగ్జీవన్ రామ్ పేదల పక్షపాతి
భారతదేశ తొలి దళిత ప్రధాని బాధ్యతలు ఎంతో బాధ్యతతో నిర్వర్తించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి చేసుకోవడం ఎంతో శుభసూచకమని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం నాయకులు…
Read More » -
బాబు జగ్జీవన్ రామ్ మిని పంక్షన్ హాల్ కు 5లక్షల నిధులు మంజూరు
దేశ మాజీ ఉప ప్రదాని, సమత వాది పుజ్య డా. బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల పక్షన నిలబడి వారి అభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన…
Read More » -
కొమిరెడ్డి రాములకు ఘన నివాళులర్పించిన జువ్వాడి కృష్ణారావు
దివంగత మెట్ పల్లి మాజీ శాసనసభ్యులు కొమిరెడ్డి రాములు ద్వితీయ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్…
Read More » -
బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో నేటి యువత నడవాలి టిడిపి పట్టణ అధ్యక్షులు మానుక ప్రవీణ్
మాజీ ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి కార్యక్రమం సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ పూలదండ…
Read More » -
రేషన్ బియ్యం- 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశానికి ఎలాంటి సంకేతం?
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ, ఇప్పటికీ లక్షలాది మంది పేదలు తమ ప్రాథమిక ఆహారం కోసం రేషన్ బియ్యంపై ఆధారపడుతున్న దురదృష్టకరమైన…
Read More »