కోరుట్ల
-
చలో ఇందూరు! పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ ప్రారంభానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక
40 ఏళ్ల నుంచి రైతులు కోరుకుంటున్న పసుపు బోర్డు కల సాకారం కాబోతుంది. ఇందూరు జిల్లాలో పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయం ఏర్పాటు చేయడం పట్ల ఉత్సాహభరిత…
Read More » -
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో ఉన్నవారిని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. ఏకిన్పూర్ గ్రామంలో ఆరోగ్య సమస్యలతో ఉన్న సీనియర్ పత్రిక విలేకర్ గోరుమంతుల నారాయణను ఇంటికి…
Read More » -
యాదవుల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలి
ఈనెల 30వ తారీకు రోజున హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాదవుల ఆత్మ గౌరవ సభ…
Read More » -
కోరుట్లలో స్పెషల్ డ్రైవ్ – 40 వాహనాలు స్వాధీనం
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్లలో పోలీసులు విస్తృతంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర…
Read More » -
కలెక్టర్ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పలు కీలక అంశాలను…
Read More » -
లోతట్టు ప్రాంతాలను గుంతలను పూడ్చే పనులు వేగవంతం చేసిన కోరుట్ల మున్సిపాలిటీ
పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై ఏర్పడిన గుంతలను గుర్తించి వాటిని భవన నిర్మాణ వ్యర్థాలతో పూడ్చే కార్యక్రమం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతోంది. 100 రోజుల ప్రత్యేక…
Read More » -
కోరుట్లకు ఐదు ఎకరాల కొత్త క్రీడా మైదానం స్థలానికి మంజూరు, క్రీడా అభివృద్ధికి కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు కృషి ప్రశంసనీయం
కోరుట్ల పట్టణంలో క్రీడాకారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, నూతన క్రీడా మైదాన నిర్మాణానికి ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి…
Read More » -
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్న కోరుట్ల మున్సిపాలిటీ
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడంలో కోరుట్ల మున్సిపాలిటీ చురుకుగా వ్యవహరిస్తోంది. 100 రోజుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ మారుతి…
Read More » -
మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేసిన జువ్వాడి కృష్ణారావు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నూతనంగా నియమితులైన మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి లను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత…
Read More » -
విద్యుత్ ప్రమాద బాధితులను పరామర్శించిన బీజేపీ నేత సురభి నవీన్ కుమార్
కొరుట్ల పట్టణంలో ఇటీవల జరిగిన దురదృష్టకర విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్…
Read More »