కోరుట్ల
-
అనిరుద్ మృతి అత్యంత బాధాకరం – ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వావిఫ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా ఆరవ తరగతి చదువుతున్న అనిరుద్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా…
Read More » -
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఘనంగా జయంతివేడుకలు
కోరుట్ల పట్టణంలోని సాయి రాంపుర కాలనీలో వీరబ్రహ్మేంద్ర కార్పెంటర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రో: కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు సంఘ భవనం నందు ఘనంగా నిర్వహించారు. ఈ…
Read More » -
మంత్రి సీతక్క మీద బిఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై భగ్గుమన్న కోరుట్ల కాంగ్రెస్
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ఆదేశాలతో నేడు కోరుట్ల పట్టణ…
Read More » -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకరంతో ఎస్సీ, ఎస్టీ వర్గాలు అభివృద్ధి చెందాలి
ఎస్సీ, ఎస్థీ వర్గీకరణ తీర్పును ప్రకటించిన సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తు కోరుట్ల అంబేద్కర్ మాదిగ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,…
Read More » -
జిల్లా ఇంచార్జ్ మంత్రిని కలిసిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి కెప్టెన్ ఉత్తం కుమార్ రెడ్డితో రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ…
Read More » -
గల్ఫ్ సమస్యలపై సీఎంకు వినతి
గల్ఫ్ తదితర దేశాల లోని వలస కార్మికుల సంక్షేమం కోసం ‘గల్ఫ్ బోర్డు’ ఏర్పాటు చేయాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు…
Read More » -
పెద్దాపూర్ గురుకుల పాఠశాల ముందు ధర్నా నిర్వహించిన ఏబీవీపీ రాష్ట్ర నాయకులు
మెట్ పల్లి, పెద్దాపూర్ గురుకుల పాఠశాల ముందు ధర్నా నిర్వహించిన ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మాడవేణి రంజిత్ కుమార్, అయన మాట్లాడుతూ.ఇందిరమ్మ రాజ్యం అంటే హాస్టల్స్…
Read More » -
ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఫ్యామిలీ కౌన్సిలింగ్ డే
కోరుట్ల డిపోలో ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఫ్యామిలీ కౌన్సిలింగ్ డే ను డిపో మేనేజర్ సూచనల మేరకు. ట్రాఫిక్ సూపర్డెంట్ వర్జిలాల్ ఆధ్వర్యంలో…
Read More » -
హిందూ వాహిని లో చెరికలు
శుక్రవారం రోజు 26/07/2024 దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కార్గిల్ అమర వీరులకు నివాళులు అర్పించిన జగిత్యాల జిల్లా లోని పలు మండలాల…
Read More » -
హర్షవర్ధన్ అంతిమయాత్రలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన పోతుకూరి రవి, కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి బుధవారం హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మృతుడి స్వగ్రామం సంగెంలో…
Read More »