భీమారం
-
గల్ఫ్ కార్మికుడికి ఆపన్న హస్తం అందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని భీమారం మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన జమ్మికుంట మహేందర్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.. సంబంధిత సమస్యపై…
Read More » -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2007-2008 కి సంబంధించిన పూర్వవిద్యార్థులు ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి…
Read More » -
డ్రం సీడర్ పద్ధతిలో వరి వేయడం.
బుధవారం భీమారం మండలం రాఘోజీపేట గ్రామంలో డ్రం సీడర్ పద్ధతిలో రైతు బాలుసాని సుశీల, పొన్నం తిరుమల పొలంలో మూడు ఎకరాలు వరి వేయడం జరిగింది. వ్యవసాయ…
Read More » -
భీమారం మండల ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షుడు చిలివేరి వెంకటేష్ 11వ సరి రక్తదానం
జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ లోఒడ్యాడు గ్రామానికి చెందిన ఒక గర్భిణికి అత్యవసరంగా O పాజిటివ్ కావాలి అంటే బ్లడ్ సమస్యకి సమయానికి స్పందించి మంచి సేవాదృక్పథంతో రెండు…
Read More » -
వెంకట్రావుపేట గ్రామంలో ఘనంగా దుర్గమ్మ మారు పట్నాలు
గురువారం రోజు భీమరం మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ప్రతి ఇంటికి ఒక బోనం తీసి దుర్గమ్మ పట్నాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం బైండ్ల వాళ్ళు వాళ్ల…
Read More » -
గుగ్గిళ్ళ గంగారం కుటుంబాన్నిపరామర్శ
జగిత్యాల జిల్లా భీమారం మండలం రాజలింగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగ్గిళ్ళ గంగారం తండ్రి గుగ్గిళ్ళ ఎర్రన్న ఇటీవల మరణించాడని తెలుసుకున్న…
Read More » -
భీమారం మండల కేంద్రంలోని ఈద్గా లో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు
సోమవారం భీమారం లో ఈద్గా దగ్గర బక్రీద్ సందర్భంగా భీమారం, కమ్మరిపెట్ ముస్లింలు సోదరులు అందరూ కలిసి ఈద్గా ప్రాంతంలో ప్రత్యేక ప్రార్ధనలు చేయడం చేయడం జరిగింది.…
Read More » -
నల్ల రమేష్ కుటుంబాన్ని పరామర్శ
భీమారం మండల కేంద్రానికి చెందిన నల్ల రమేష్ మృతి చెందిన విషయం తెలుసుకొని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యంగా…
Read More » -
నిరుపేద కుటుంబానికి బియ్యం పంపిణీ
భీమరం మండలం పసునూర్ గ్రామం లోని కొప్పుల దేవయ్య అనారోగ్యంతో మరణించగా నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కుటుంబానికి 50 కిలోల…
Read More » -
రక్తదానం చేసిన జీర్డ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పింజిరి రాహుల్
భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన జర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది, వివరాల్లోకెళ్తే ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామానికి చెందిన చిన్న…
Read More »