మెట్ పల్లి
-
రక్తదాత అనిల్ రెడ్డికి సన్మానం
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సేవా భారతి ట్రస్ట్ ను స్థాపించి జగిత్యాల జిల్లా ప్రజలందరికీ ప్రమాదాలు జరిగినప్పుడు మరియు డెలివరీ ఆపరేషన్ సమయంలో వారికి రక్త…
Read More » -
మెట్ పల్లిలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ ను…
Read More » -
జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ ని ఘనంగా సన్మానించిన మెట్ పల్లి యాదవ సంఘ సభ్యులు
యాదవ సంఘం అడహాక్ కమిటీని ఏర్పాటు చేసి జగిత్యాల జిల్లాలో అన్ని గ్రామాలు పర్యటిస్తూ యాదవ సంఘ సమావేశాలు నిర్వహిస్తూ, సభ్యత్వాలు చేస్తూ యాదవులను ఒక్కటి చేస్తూ,…
Read More » -
ఇంటర్మీడియట్ ఫలితాలలో మెరిసిన బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ పూర్వ విద్యార్థిని మదీహ మెహవీన్
మెట్ పల్లి పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ పూర్వ విద్యార్థిని మదీహ మెహవీన్ ఇంటర్మీడియట్ బైపిసి విభాగంలో 433/440 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి 5వ స్థానంలో నిలిచింది.…
Read More » -
బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థుల ప్రభంజనం
పదవ తరగతి ఫలితాలలో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ ఇ/మీ విద్యార్థిని, విద్యార్థులు సత్తా చాటారు. మొదటి స్థానంలో జి.వర్షిత్ 568 మార్కులు, రెండవస్థానంలో సఫా మిస్కిన్ 563…
Read More » -
ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన కూన గోవర్ధన్
నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే (ఐ జే యూ) ప్రింట్ మీడియా అధ్యక్షులుగా బూరం సంజీవ్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అజీమ్, ఉపాధ్యక్షులు జంగం విజయ్, సాజిద్ పాషా,…
Read More » -
అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతీ ఒక్కరు ముందుకు రావాలి
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుండాలని వ్యవసాయ మార్కెట్…
Read More » -
డిసిసి అధ్యక్షులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
మెట్ పల్లి పట్టణంలో టిపిసిసి డెలిగేడ్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాల మేరకు వారి నివాసంలో అడ్డూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన వ్యవసాయ కమిటీ…
Read More » -
యాదవుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుదాం-గనవేని మల్లేష్ యాదవ్
జగిత్యాల జిల్లాలో యాదవుల సంక్షేమమే లక్ష్యంగా యాదవులందరం ముందుకు సాగుదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..మెట్ పల్లిమండలం…
Read More » -
వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని మెట్ పల్లి మర్కజి ఇంతేజామీ కమిటీ మిల్లతే ఇస్లామీయ మాజీ అధ్యక్షుడు…
Read More »