రాయికల్
-
నెల రోజుల్లో ప్రజలకు శుద్ధ జలం అందించాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు శుద్ధ జలం అందించే ఉద్దేశంతోనే ఫిల్టర్ బెడ్ మరమ్మత్తులు 14 కోట్ల నిధులు మంజూరు చేశారని కరీంనగర్ పట్టభద్రుల…
Read More » -
సిపిఆర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే బాధ్యతగా స్పందించి తోటి వ్యక్తుల ప్రాణాలను కాపాడి ప్రాణ దాతలు కావాలని కరీంనగర్, నగునూరు ప్రతిమ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సూర్య…
Read More » -
రాయికల్ మండలంలో నాటు తుపాకీ కలకలం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామాజీపేట గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.గ్రామంలో సదరు వ్యక్తుల కదలికలపై అనుమానం రావడంతో…
Read More » -
రైతుల ముందస్తు అరెస్ట్
ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు రుణమాఫీ,పసుపు కు మద్దతు ధర, రైతు భరోసా అమలు చేయాలని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి…
Read More » -
సమస్యను పరిష్కరించిన ఎంపిఓ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామంలోని ఎస్.సి కాలని లో ఎండకాలానికి ముందే నీటి కోరత ఏర్పాడిందని కాలనీ కి సంబందించిన బోరు మోటర్ గత…
Read More » -
అధికారికంగా గుర్తింపు కల్పించేలా శిక్షణ అందించాలి
వైద్యులకు అనుబంధంగా వైద్య సేవలు అందించడంలో గ్రామీణ వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమని అధికారికంగా ప్రభుత్వం శిక్షణ అందించాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.…
Read More » -
లడ్డు ప్రసాదం సేవలో శ్రీ రామ సేవా సమితి సభ్యులు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన శ్రీరామ సేవా సమితి 12 మంది సభ్యులు గోనె రాములు ఆధ్వర్యంలో శనివారం రోజు వేములవాడ లోని…
Read More » -
రాయికల్,సారంగాపూర్ మండలాల్లో లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బొర్నపల్లి గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపట్టుతున్న హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ దశలో ఉన్న పనులను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో…
Read More » -
విశ్వశాంతి పాఠశాలలో అంగరంగ వైభవంగా వీడ్కోలు సమావేశం
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో బుధవారము పదవ తరగతి విద్యార్థులకు తొమ్మిదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పదవ తరగతి…
Read More » -
నూతన విద్యుత్ నియత్రిక ప్రారంభం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా వడ్డెలింగాపూర్ సెక్షన్ విద్యుత్ ఏ.ఈ. రాజేశం ఆధ్వర్యంలో రూ.2లక్షలతో ఏర్పాటు చేసిన సింగిల్…
Read More »