కోరుట్ల

గుంలాపూర్ వెంకటేశ్వర స్వామి జాతర

viswatelangana.com

February 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి జాతర నిర్వహించారు జాతరలో అన్నదానం కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన గడ్డం సత్తయ్యగౌడ్ -గంగు మరియు గడ్డం నవీన్ గౌడ్- ఆమని దంపతులు చేశారు. వెంకటేశ్వర ట్రస్ట్ సేవ సమితి సభ్యులు, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు జాతరలో సేవా కార్యక్రమాలు చేసారు. జాతరలో జరిగిన రథోత్సవం లో నాయకులు అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button