రాయికల్

వసుంధర గ్రామఖ్యా సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం

viswatelangana.com

April 21st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామములో సోమవారం రోజున ఐకెపి ద్వారా వసుంధర గ్రామఖ్యా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రమును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీసీ గంగామణి, గ్రామ కార్యదర్శి రాజేష్ కుమార్, రైతు నాయకులు కొమ్ముల ఆది రెడ్డి, ఎలెటి జలంధర్ రెడ్డి, మహిళా సంఘం సభ్యులు భూక్య లక్ష్మి, ఎదురుగట్ల రాధ, దండవేణి భూమక్క, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button